Switch to English

కిరాణా షాపుల నుంచీ కరోనా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

ఏపీతో పోలిస్తే కరోనా కేసుల విషయంలో తెలంగాణ మెరుగ్గానే ఉంది. ఇప్పటికే 11 జిల్లాలను కరోనా రహిత జిల్లాలుగా ప్రకటించగా.. జీహెచ్ఎంసీ, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాల్లో గత 16 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్ లోనివే. శనివారం 17 కేసులు వెలుగు చూడగా.. 15 హైదరాబాద్ లోను, రెండు కేసులు రంగారెడ్డి జిల్లాలోనూ నమోదయ్యాయి.

మర్కజ్ లింకుతో సంబంధం ఉన్న అన్ని కాంటాక్టులనూ దాదాపుగా చేధించామని ప్రభుత్వం చెబుతోంది. ఓ దశలో కేసుల నమోదయ్యే సంఖ్య గణనీయంగా తగ్గినా.. తాజాగా రెండు మూడు రోజుల నుంచి రెండు పదుల లోపు పాజిటివ్ లు నమోదవుతున్నాయి. మర్కజ్ లింకులు ముగిసినా కేసులు నమోదు కావడానికి కారణాలు ఏమిటా అని ఆరా తీయగా ఆసక్తికరమైన విషయం బయటపడింది. వీటిలో చాలా కేసులు కిరాణా షాపుల వల్ల వచ్చినవేనని తేలింది.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినా.. నిత్యావసర వస్తువల లభ్యత కోసం కిరాణా షాపులు తెరచి ఉంచడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, వీరు హోల్ సేల్ మార్కెట్ నుంచి సరుకులు తెచ్చుకునేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో వైరస్ వ్యాప్తి పెరిగినట్టు గుర్తించారు. హైదరాబాద్ బేగంబజార్, మలక్ పేట గంజ్ హోల్ సేల్ మార్కెట్ నుంచి కిరాణా దుకాణదారులు సరుకులు తెచ్చి తమ కాలనీల్లో విక్రయిస్తున్నారు.

అయితే, ఆయా మార్కెట్లలో భౌతికదూరం, శానిటైజేషన్ వంటివి సక్రమంగా అమలు కాకపోవడం వల్ల అక్కడి నుంచి కిరాణా వ్యాపారులకు.. వారి నుంచి వారి కుటుంబ సభ్యులు, కొనుగోలుదారులకు వైరస్ సోకుతోంది. మలక్ పేటలో ఓ పల్లీనూనె వ్యాపారికి, వనస్థలిపురంలో ఓ కిరాణా షాపు యజమానికి మార్కెట్ నుంచి వైరస్ సోకగా.. వారి నుంచి వారి కుటుంబ సభ్యులందరికీ ఈ మహమ్మారి పాకింది. ఇక వారి నుంచి కిరాణా సామగ్రి కొనుగోలు చేసివారిలో ఎవరికైనా పాజిటివ్ ఉందో లేదో అన్నది తేలాల్సి ఉంది.

సూర్యాపేట జిల్లాలోనూ ఇబ్బడిముబ్బడిగా వైరస్ కేసులు పెరగడానికి కారణం అక్కడి మార్కెట్టేనని తేలింది. ఈ నేపథ్యంలో కిరాణా షాపుల నుంచి సరుకులు తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. తెచ్చిన వస్తువులను శానిటైజేషన్ చేయడం లేదా రెండు మూడు రోజులపాటు వాటిని ముట్టుకోకుండా ఎండలో ఉంచడం ద్వారా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...