ప్రపంచ వ్యాప్తంగా సరిగ్గా ఏడాది క్రితం కరోనా విజృంభించింది. దాదాపు ఆరు నెలల పాటు కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఏమవుతోంది ప్రపంచంలో అన్నట్లుగా ఆందోళన కలిగించింది. ఆ మద్య కాస్త తగ్గినట్లుగా అనిపించినా మళ్లీ కరోనా భయంకరంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా పై మళ్లీ పోరాడాల్సిన సమయం వచ్చింది అంటూ శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా ను మొదట్లో గుర్తించేందుకు కనీసం రెండు మూడు రోజుల సమయం పట్టేది. ఆ తర్వాత ఒక రోజు.. ఆ తర్వాత గంటలు.. ఇప్పుడు కేవలం 20 సెకన్లలో కరోనా రిపోర్ట్ వచ్చే సాంకేతికతను అభివృద్ది చేశారు.
కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్న నేపథ్యంలో టెస్ట్ రిపోర్ట్ అత్యంత స్పీడ్ గా వచ్చే పరిజ్ఞానం ఎంతైనా అవసరం. అందుకే బ్రిటన్ సంస్థ తయారు చేసిన కరోనా టెస్ట్ కిట్ ను ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని తగ్గించే అవకాశం ఉంటుందని అంటున్నారు. దాదాపుగా 90 శాతం నిజమైన రిపోర్ట్ కేవలం 20 సెకన్లలో రావడం వల్ల చాలా వరకు ప్రయోజనం కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకటి రెండు వారాల్లో ఈ పరిజ్ఞానంను ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేసే అవకాశం ఉందంటున్నారు.
885187 727448cool thanks for reis posting! btw are there feeds to your weblog? Id really like to add them to my reader 996777
146155 610960Some genuinely marvellous work on behalf of the owner of this internet site, utterly outstanding content material. 111816