Switch to English

కరోనా (కోవిడ్‌19)తో స్వీడన్ పోరాటం.. సరికొత్తగా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్‌ దెబ్బకి విలవిల్లాడుతున్నాయి. 30 లక్షలకు చేరువగా వెళుతున్నాయి కరోనా పాజిటివ్‌ కేసులు. మృతుల సంఖ్య 2 లక్షలకు చేరుకోబోతోంది. అగ్రరాజ్యం అమెరికానే కరోనా దెబ్బకు కుదేలవడం గమనార్హం. అయితే, ఓ చిన్న దేశం స్వీడన్‌ మాత్రం కోరోనా వైరస్‌ (కోవిడ్‌19)పై పోరాటంలో సరికొత్త పంథా ఎంచుకుంది. వ్యాక్సిన్ల కోసం ఎదురుచూడటం తప్ప ఇంకేమీ చేయలేని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ వైపు మొగ్గు చూపితే, స్వీడన్ మాత్రం ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’పై ఆశలు పెట్టుకుంది.

ఇప్పటికే ఆ ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ కారణంగా సత్పలితాలు ఇస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు స్వీడన్ పబ్లిక్‌ హెల్త్‌ ఏజెన్సీ చీఫ్‌ ఎపిడమయాలజిస్ట్‌ ఆండ్రెస్‌ టెగ్నెల్‌. హై రిస్క్‌ గ్రూప్‌కి చెందిన వారిని కరోనా వైరస్‌ ఎక్స్‌పోజర్‌కి దూరంగా వుంచుతున్నామనీ, ఎవరైతే కరోనా వైరస్‌ని తట్టుకోగలరో వారి విషయంలో ఆంక్షలు లేవని టెగ్నెల్‌ పేర్కొన్నారు.

స్టాక్‌హామ్ లో ఈ హెర్డ్‌ ఇమ్యూనిటీ కారణంగా కరోనా వైరస్‌ అదుపులోనే వుందనీ, అలాగని కేసుల సంఖ్య తక్కువగా వుందనిగానీ, మరణాలు చోటు చేసుకోవడంలేదనిగానీ చెప్పబోమని ఆయన వివరించారు. నిజానికి ఈ తరహా ప్రయోగం ప్రమాదకరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ‘హర్డ్‌ ఇమ్యూనిటీ’తో ప్రయోజనాలే ఎక్కువన్నది స్వీడన్‌ హెల్త్‌ ఏజెన్సీ అభిప్రాయం. ఓ మనిషికి సాధారణంగానే ఇమ్యూనిటీ వుంటుంది. అది వైరస్‌లతో పోరాడుతుంది. పూర్తి ఆరోగ్యంతో, పూర్తి ఇమ్యూనిటీతో వున్నవారిలో వైరస్‌ ప్రభావం పెద్దగా వుండకపోవచ్చు.

ఓసారి వైరస్‌ ఆరోగ్యవంతుడైన వ్యక్తి శరీరంలోకి వచ్చాక, మన శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టమ్ యాక్టివేట్‌ అవుతుంది. ఆ తర్వాత ఆ వైరస్‌ని శరీరం తట్టుకోగలగుతుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు చెబుతున్నమాటే. అయితే, కరోనా వైరస్‌ ఒకరి నుంచి చాలామందికి చాలా చాలా వేగంగా విస్తరిస్తుండడమే అసలు ప్రమాదానికి కారణం.

సరిహద్దు దేశాల్లో లాక్‌డౌన్‌ అమల్లో వున్నా, అలాంటి లాక్‌డౌన్‌ ఆంక్షలేమీ లేకుండా స్వీడన్‌, హెర్డ్‌ ఇమ్యూనిటీపై ఫోకస్‌ పెడుతూ, కరోనా వైరస్‌ని అదుపులో పెట్టడం ఆశ్చర్యకరమే. అయితే, ఇది ప్రమాదకరమైన ప్రయోగమనీ, ఇమ్యూనిటీ తక్కువ వున్నవారు, వృద్ధులు, చిన్నారులు కరోనా వైరస్‌కి బలైపోవడం బాధాకరమని విమర్శకులు తమ విమర్శలకు పదును పెడుతున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...