Switch to English

కరోనా లాక్‌డౌన్‌.. ఏప్రిల్‌ కూడా అంతే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

ఏప్రిల్‌ 14 తర్వాత దేశంలో లాక్‌ డౌన్‌ నుంచి ఉపశమనం లభిస్తుందని చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే, పరిస్థితులు అంత అనుకూలంగా కన్పించడంలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ని ఎత్తివేస్తే.. పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతుందని కేంద్రం చెబుతోంది. వివిధ రాష్ట్రాలు కూడా అదే అభిప్రాయంతో వున్నాయి.

అయితే, కొన్ని చోట్ల లాక్‌డౌన్‌కి సంబంధించి చిన్న చిన్న ఉపశమనాలు కలిగిస్తే ఎలా వుంటుంది.? అన్న దిశగా రాష్ట్రాలు – కేంద్రం మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దేశంలో కొన్ని జిల్లాల్లో కరోనా ప్రభావం అస్సలేమాత్రం లేదు. అలాంటి చోట్ల లాక్‌డౌన్‌ నుంచి వెసులుబాటు కల్పించడం కొంతవరకు సబబే. కానీ, చిన్నపాటి ఉపశమనాల్ని ప్రజలు లైట్‌ తీసుకుంటే.. ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారతాయోనన్న ఆందోళన ప్రభుత్వాల్లో వుంది.

ఇదిలా వుంటే, ఇప్పుడున్న లాక్‌డౌన్‌ని ఇంకాస్త కరినంగా అమలు చేస్తూ, దాన్ని ఏప్రిల్‌ నెలాఖరు వరకు కొనసాగించగలిగితే, మంచి ఫలితాలు వుంటాయన్నది నిపుణుల అభిప్రాయం. ఆ దిశగానే కేంద్రం కూడా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో ‘హాట్‌ స్పాట్స్‌’ని ఇప్పటికే కేంద్రం గుర్తించింది. ఏయే రాష్ట్రాల్లో తీవ్రత ఎక్కువగా వుందన్నది గణాంకాల్ని చూస్తే అర్థమయిపోతుంది.

ఈ నేపథ్యంలో, కరోనా సడలింపు దాదాపుగా సాధ్యం కాకపోవచ్చు. ‘లాక్‌ డౌన్‌’ మరింత కరినంగా అమలయ్యే ప్రాంతాలుగా కొన్నిటిని కేంద్రం అతి త్వరలోనే ప్రకటించనుందని సమాచారవ్‌ు. ఈ మేరకు ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు కేంద్రం చూచాయిగా సమాచారం కూడా అందించిందట. ఆ దిశగా ఇప్పటికే ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లోని హాట్‌ స్పాట్స్‌లో నిఘా మరింత పెంచి, జనాన్ని కట్టడి చేసే పనిలో నిమగ్నమై వున్నాయి. మరోపక్క, దేశంలో కరోనా కేసుల సంఖ్య 6 వేలకు చేరుకుంది. మహారాష్ట్రలో పరిస్థితి రోజురోజుకీ అత్యంత ఆందోళనకరంగా మారుతోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...