దేశంలో కరోనా కేసుల పెరుగుదలలో రోజురోజుకీ స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. వరుసగా మూడో రోజు కూడా 3వేలు దాటడం కలవరపెడుతోంది. ఢిల్లీలోనే 1600లకు పైగా కేసుల నమోద కావడం.. యాక్టివ్ కేసులు 5వేలకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
గడచిన 24 గంటల్లో దేశంలో 4.96 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 3,688 కేసులు నమోదై పాజిటివిటీ రేటు 5.28 శాతానికి పెరిగింది. ముందు రోజు కంటే ఈ సంఖ్య 300 ఎక్కువగా ఉన్నాయి. నిన్న కరోనాతో దేశంలో 50 మంది మృతి చెందగా.. కేరళలోనే 45 మంది మృతి చెందారు. మొత్తంగా కరోనాతో 5.23 లక్షల మంది మృతి చెందారు.
నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 2755 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 18,684 గా ఉన్నాయి. నిన్న 22.5 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మొత్తంగా దేశంలో 188కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి.
378347 640850I believe other internet site owners need to take this web site as an example , very clean and great user genial style . 781261
385621 678288Immigration […]the time to read or check out the content material or websites we have linked to below the[…] 664354
716323 240540Hello! Wonderful post! Please when I could see a follow up! 897201