దేశ చరిత్రలో పంజాబ్ రైతులు గొప్ప పోరాటం చేశారని.. వారి పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నానని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రైతు ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు, గాల్వాన్ లోయలో ప్రాణాలొదిలిన సైనికుల కుటుంబాలకు గతంలో ప్రకటించిన ఆర్ధికసాయానికి సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. చండీఘడ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్ లతో కలసి ఈ ఆర్ధికసాయం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంజాబ్ రైతులు దేశం ఆకలి తీర్చారని.. సాగుచట్టాలు రద్దు చేసేవరకూ పోరాడి వ్యవసాయాన్ని కాపాడారని అన్నారు. రాష్ట్రానికి చెందిన భగత్ సింగ్ లాంటి వీరులు ఎందరో ప్రాణాలు అర్పించి సాధించిన స్వాతంత్ర్యానికి 75 ఏళ్లు పూర్తవుతున్నా దేశం పరిస్థితి మారలేదని.. రైతుల సమస్యలకు పరిష్కారం లభించలేదని అన్నారు. సాగు చేసేందుకు విద్యుత్ మీటర్లు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం అంటోందని.. ఇదేంటని ప్రశ్నిస్తే దేశద్రోహులను ముద్ర వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
199212 575088A person essentially assist to make seriously articles I would state. This really is the first time I frequented your site page and thus far? I surprised with the research you produced to make this certain publish incredible. Fantastic job! 169413
I don’t know whether it’s just me or if perhaps everyone else encountering problems with your site.
It seems like some of the text in your posts are running off
the screen. Can someone else please provide feedback and
let me know if this is happening to them as well? This could
be a issue with my internet browser because I’ve had this happen before.
Kudos