తీవ్ర తుపాను ‘అసని’ తుపానుగా బలహీనపడటం ఊరటనిచ్చే అంశమని ఈ సందర్భంగా సీఎం జగన్ అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసని’ తుపాను పరిస్థితిపై సీఎం జగన్ తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. తుపాను తీరం దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. తుపాను సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఎక్కడా నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని.. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని, పునరావాస కేంద్రాలు, శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈక్రమంలో శిబిరాలకు తరలించిన వ్యక్తికి రూ.1000, కుటుంబానికి రూ.2000 చొప్పున ఇవ్వాలని అధికారులకు సూచించారు. సహాయక శిబిరాల్లో జనరేటర్లు, జేసీబీలు సిద్ధం చేయాలని.. సౌకర్యాల కల్పనలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని అన్నారు.
790435 577017Some genuinely superb information , Sword lily I located this. 980599
755311 560133What a lovely blog page. I will definitely be back once more. Please keep writing! 297470
27958 768916Hi, Thanks for your page. I discovered your page through Bing and hope you keep providing much more great articles. 543914
135621 485483Hello there! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 756300