రాష్ట్రంలో 50 పడకలు దాటిన 133 ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లను సీఎం జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించారు. కోవిడ్ తో రాష్ట్ర ఆదాయం తగ్గినా ఆసుపత్రుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 426 కోట్ల వ్యయంతో 44వేల లీటర్ల మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే 144 పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దీంతోపాటు క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లు, ఎల్ఎంఓ ట్యాంకులు, ఆక్సిజన్ పైపులైన్లు కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ ప్లాంట్లను ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేస్తోందన్నారు. 100కు పైగా పడకలు ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో 30 శాతం రాయితీ ఇస్తున్నామన్నారు.
ఇవి పూర్తైతే 247 చోట్ల ఆక్సిజన్ తయారీకి అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,419 బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం ఉందని.. 74 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేశామని అన్నారు. 163 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పిడియాట్రిక్ కేర్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో వీఆర్ డీఎల్ ల్యాబ్ కూడా లేని పరిస్థితి నుంచి 20 అత్యాధునిక ఆర్టీపీసీఆర్ వైరల్ ల్యాబ్ లు ఏర్పాటు చేశామని అన్నారు.
757925 191711Wonderful post, I believe internet site owners ought to acquire a good deal from this web internet site its quite user pleasant. 530300
937242 666523I located your weblog on yahoo and can bookmark it currently. carry on the nice work. 301814
532065 471347Wow that was strange. I just wrote an extremely long comment but following I clicked submit my comment didnt appear. Grrrr properly Im not writing all that more than once again. Regardless, just wanted to say fantastic weblog! 753852
532641 788440I simply need to let you know which you have written an exceptional and distinctive write-up that I genuinely enjoyed reading. Im fascinated by how effectively you laid out your material and presented your views. Thank you. 960326