సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈక్రమంలో ఆయన కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, ప్రకాశ్ జవదేకర్ ను కలిశారు. ముఖ్యంగా పోలవరంపై గజేంద్రసింగ్తో సీఎం విస్తృత చర్చలు జరిపారు. పోలవరాన్ని సకాలంలో పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. రూ.55,656.87 కోట్ల పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం తెలపాలని కోరారు. 2022 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రికి సీఎం వివరించారు.
ప్రాజెక్టు పెరిగిన అంచనాలకు ఆమోదం తెలపాలని సీఎం కోరారు. రీయింబర్స్మెంట్ను కాంపోనెంట్ వైజ్ ఎలిజిబిలిటికి పరిమతం చేయొద్దని కోరారు. పునరావాస పనులకు రీయింబర్స్ మెంట్ చేయాలని కోరారు. పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరం తరలించాలని ఈ సందర్భంగా విన్నవించారు. అనంతరం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్తో జగన్ భేటీ అయ్యారు. ఈరోజు రాత్రికి హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేసి రేసు మధ్యాహ్నం రాష్ట్రానికి రానున్నారు.
563082 333170I like you weblog (dsol, je suis francais, je parle mal anglais) 934164
105830 406436fantastic issues altogether, you basically gained a new reader. What could you recommend about your post that you produced some days within the past? Any positive? 386751
993499 50089I like this internet site so considerably, bookmarked . 955498