పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో మంచి చదువు ఉండాలని.. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుందని సీఎం జగన్ అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో విద్యార్ధులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..
‘కార్పొరేట్ స్కూల్ విద్యార్ధులను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుల్లో రాణించేందుకు అవసరమైన అన్ని వనరులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్థులకు రూ.931.02 కోట్ల ఖర్చుతో విద్యా కానుక కిట్లు అందనున్నాయి. విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి’.
‘నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం. జగనన్న గోరుముద్ద, అమ్మఒడి పథకాలు అమలు చేస్తున్నాం. బైజూస్ యాప్ను పేద పిల్లలకు అందుబాటులోకి తెస్తున్నాం. విద్యార్థులకు బైలింగువల్ పాఠ్యపుస్తకాలు.. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందజేస్తున్నాం. 8వ తరగతిలో అడుగుపెట్టే ప్రతి విద్యార్థికి రూ.12వేల విలువైన ట్యాబ్ ఇస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 7లక్షల మంది చేరారు’ అని అన్నారు.
342792 284611I like this site extremely a lot, Its a rattling good location to read and get information . 174284
66100 731484You wouldnt feel it but Ive wasted all day digging for some articles about this. You may be a lifesaver, it was an excellent read and has helped me out to no end. Cheers! 265002
166662 29420I got what you intend, saved to favorites , extremely decent internet website . 820201