ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ డెలివరీ పథకాన్ని మధ్యప్రదేశ్ లో ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రవేశపెట్టనున్నారు. మధ్యప్రదేశ్ ఫౌండేషన్ డేగా జరుపుకునే నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని 89 గిరిజన బ్లాక్లలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని సీఎం ప్రకటించారు. గిరిజన స్వాతంత్ర్య సమరయోధులను గౌరవించడానికి నిర్వహించిన గౌరవ్ దివస్ ప్రోగ్రామ్లో సీఎం ఈ వివరాలు వెల్లడించారు.
ఇకపై గిరిజనలు ప్రత్యేకంగా వారి పనులు మానుకుని రేషన్ షాప్లకు వచ్చి క్యూలో నిలుచోవాల్సిన అవసరం లేదన్నారు. గిరిజనుల యాజమాన్యంలోని వాహనాల ద్వారా ఈ పంపిణీ చేపడతామని అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలోనే గిరిజనులకు లబ్ది జరిగిందని.. వాజ్పేయి గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారిని అన్నారు. గిరిజన విద్యార్థుల కోసం కాంగ్రెస్ నెలకు రూ.200 నుంచి రూ.300 స్కాలర్ షిప్ అందిస్తే.. తాము నెలకు రూ. 1100 ఇస్తున్నామని అన్నారు.
139045 974021Dead written articles , Really enjoyed reading . 598051
884713 274551Wow, incredible weblog layout! How long have you been blogging for? you make blogging look easy. The overall appear of your internet site is fantastic, as effectively as the content! xrumer 730680
443852 560432Some actually good articles on this site , thankyou for contribution. 249917
296796 801166Yeah bookmaking this wasnt a risky determination outstanding post! . 264534