భారత్ ఇంగ్లాండ్ జట్ల మద్య జరగాల్సిన చివరిదైన అయిదవ వన్డే మ్యాచ్ ను కొన్ని కారణాలు చూపుతూ రద్దు చేయడం జరిగింది. కారణాలు ఏవైనా కూడా ఐపీఎల్ కారణంగానే మ్యాచ్ ను రద్దు చేశారు అనేది చాలా మంది వాదన. రద్దు అయిన మ్యాచ్ ను మళ్లీ నిర్వహిస్తామని చెప్పడం ద్వారా కాస్త విమర్శలు తగ్గినట్లు అయ్యింది. గతంలో ఇండియాలో ఉగ్రదాడులు జరిగిన సమయంలో ఇంగ్లాండ్ జట్టు వచ్చి ఆడేందుకు సిద్దం అయ్యింది. అది గుర్తు పెట్టుకుని ఇప్పుడు ఇండియా కూడా తర్వాత ఈ మ్యాచ్ ను ఆడించేందుకు ఓకే చెప్పింది.
తాజాగా బిసీసీఐ మరియు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుల వారు చర్చించుకుని వచ్చే ఏడాది భారత్ లో ఇంగ్లాండ్ పర్యటించబోతుంది. ఆ సమయంలో వన్డే సిరీస్ తో పాటు ఈ టెస్టు మ్యాచ్ ను ఆడించేందుకు ఓకే చెప్పడం జరిగింది. ఇంగ్లాండ్ లో టెస్టు సిరీస్ కు ముందు గా అనుకున్న ప్రకారం కాకుండా వర్షం కారణంగా రీ షెడ్యూల్ చేయాల్సి వచ్చింది. దాంతో ఐపీఎల్ ఉందనే ఉద్దేశ్యంతో మ్యాచ్ ను రద్దు చేశారు అనేది టాక్.
825490 999295Really informative and outstanding bodily structure of content material , now thats user friendly (:. 973349
756929 983486A good clear cut answer and a great concept. But how do I post any function on this web site is an additional question. The Foureyed Poet. 84082
662737 849844I believe 1 of your advertisings triggered my internet browser to resize, you might nicely want to put that on your blacklist. 539391