కరోనా ఎఫెక్ట్ వలన ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంది. లాక్ డౌన్ వల్ల ఇండియా మొత్తం పనులన్నీ మానుకొని ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సందర్భములో ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పించాలని సినీ పరిశ్రమకి సంబందించిన అందరూ ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా ద్వారా పోస్ట్స్ సెహెస్తూనే ఉన్నారు. ఈ కరోనా టైంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. అంతేహ్ కాకుండా తన ట్వీట్స్ అందరికీ అదిరిపోయే పంచ్ లు కూడా ఇచ్చారు.
చిరు ట్వీట్స్ అందరూ సరదాగా తీసుకున్నారు కానీ చిరు చేసిన ఓ ట్వీట్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చెంప చెల్లుమనడానికి కారణమైంది. చిరుకి వెల్ కమ్ చెబుతూ పూరి వేసిన ట్వీట్ కి చిరు లాక్ డౌన్ వలన బ్యాంకాక్ బీచ్ లు మిస్ అవుతున్నావా పూరి జగన్నాధ్ అని రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైకి ఎలాంటి రియాక్షన్ వచ్చింది అని పూరిని అడగగా ‘చిరు గారి ట్వీట్ నా కొంప ముంచింది. ఆ బ్యాంకాక్ టాపిక్ ఎందుకు తీశారో గానీ అదే టైంలో నా వైఫ్ పక్కనే ఉండడంతో నా మీద చెయ్యి చేసుకొని, నా చెంప పగలగొట్టిందని’ పూరి వాపోయాడు.
అలాగే ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిస్థితుల మీద పూరీలు స్పందిస్తూ ‘ ఇప్పటికే చాలామంది చెప్పారు, నీటి కొరత రాబోతోందని, ఇకనైనా తెలుసుకొని నీటి సంరక్షణ చేయాలి. అలాచేయకపోతే త్వరలోనే అదో పెద్ద సమస్యగా మారనుంది. నగరాలలో నెల్ల కోసం అల్లాడుతారు, వారి సాలరీ మొత్తం నీళ్ళకోసమే వినియోగిస్తారు. అలాగే ఇక పెళ్లిళ్లు చేసుకోవడం మానేసి, సంతానోత్పత్తిని వాడడం ఆపెయ్యాలి. లేదంటే భూమి మీద మనుషులు తప్ప మరో ప్రాణి ఉండదు. పెట్రోల్, డీజిల్ వాడకాలు కూడా ఆపేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలని లేకుంటే ప్రకృతి భూమి మీద విలయతాండవం చేస్తుందని’ ఆయన స్టైల్లో పూరి చెప్పారు.
కరోనా ఎఫెక్ట్ వలన పూరి జగన్నాధ్ తన తడుఅప్రి సినిమా ‘ఫైటర్’ షూట్ కి బ్రేక్ ఇచ్చారు. పూరి ఈ ఖాళీ టైంలో తన తదుపరి సినిమా కథని రాసుకునే పనిలో ఉన్నారు.
Annayya Lov uuuuu😘🙏🏽🙏🏽🙏🏽 https://t.co/jf4NBRi5SF
— PURIJAGAN (@purijagan) March 26, 2020
932913 375331Hello there, just became alert to your blog by way of Google, and found that it is really informative. Im going to watch out for brussels. I will appreciate should you continue this in future. Many people will probably be benefited from your writing. Cheers! 286856
581888 745887As I site owner I think the articles here is rattling superb , thanks for your efforts. 77774