తెలుగు దేశం పార్టీ 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలు ఉత్సాహం నింపేందుకు కృషి చేస్తున్నారు. ఈ సమయం లో వైకాపా నాయకుడు, మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయి లో పార్టీ ని మరియు చంద్రబాబు నాయుడు ని విమర్శించారు.
పెద్దాయన ఎన్టీఆర్ శాపం ఇప్పటికే పార్టీ కి తగలడంతో సర్వ నాశనం అయింది. త్వరలోనే చంద్రబాబు నాయుడు కూడా ఆయన శాపం తలుగుతుంది అంటూ తీవ్ర స్థాయి లో వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీ ని జనాలు నమ్మే పరిస్థితి లేదని.. రాబోయే రోజుల్లో కూడా ఏపీ ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉంటారంటూ కొడాలి నాని జోస్యం చెప్పారు. తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకుల పై ఎప్పటిలాగే కొడాలి నాని తనదైన శైలి లో రాయడానికి కూడా కష్టమైనా మాటలతో విమర్శలు చేసి మరో సారి వార్తల్లో నిలిచారు. కొడాలి నాని వ్యాఖ్యలకు తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా ధీటుగానే సమాధానం ఇస్తున్నారు.
I enjoy browsing your web site. Regards! [url=http://soloation5.gabia.io/bbs/board.php?bo_table=free&wr_id=377781]acquista noroxine online senza ricetta a Bologna[/url]