Switch to English

చంద్రబాబుకి సొంత పార్టీ కార్యకర్తలపైనే నమ్మకం లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,470FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల్లో సీట్ల పరంగా కోలుకోలేని దెబ్బ తగిలిందిగానీ.. ఓట్లు మాత్రం మరీ అంత హీనంగా ఏమీ పడలేదు. కానీ, రాజకీయాల్లో సీట్లే ఎక్కువ మాట్లాడతాయి గనుక, చంద్రబాబు ఆ ఓట్లను పట్టించుకోవడంలేదు. అఫ్‌కోర్స్‌, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదనుకోండి.. అది వేరే విషయం. తాజాగా చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర పేరుతో జనంలోకి వెళ్ళారు. పలు ప్రాంతాల్లో రోడ్‌ షోలు నిర్వహించేశారు.

ఆయా సభల్లో మాట్లాడేశారు. ‘ఏం తమ్ముళ్ళూ, మీలో కూడా కొందరు ఒక్క ఛాన్స్‌ అడిగిన జగన్‌కి ఓటేశారు కదా..’ అంటూ తెలుగు తమ్ముళ్ళనే ప్రశ్నించేశారు. ‘లేదు.. లేదు..’ అని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నా, ‘నాకు తెలుసు.. మీరు వైఎస్సార్సీపీకే ఓటేశారు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు..’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ‘పార్టీకి వచ్చిన ఓట్లు తక్కువేమీ కాదు.. వైసీపీకి ఇంకాస్త ఎక్కువ ఓట్లు వచ్చాయంతే. ఈ పరిస్థితుల్లో క్యాడర్‌లో ధైర్యాన్ని నింపాలి. అంతే తప్ప, వారిపై అనుమానం వ్యక్తం చేయడం తగదు..

ఇది పార్టీకి మరింత నష్టం కలిగిస్తుంది..’ అంటూ టీడీపీ నేతలు వాపోతున్నారు. తొలి రోజే చంద్రబాబు తెలుగుదేశం పార్టీని దారుణంగా దెబ్బ తీసేశారంటూ ప్రజా చైతన్య యాత్రకు పెద్దయెత్తున కార్యకర్తల్ని తరలించిన నేతలు వాపోవాల్సి వస్తోంది. ఇదిలా వుంటే, చంద్రబాబు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ, అమరావతి అంశాన్ని ఎలివేట్‌ చేస్తుండడం సత్పÛలితాల్నే ఇస్తోందట. ‘జై అమరావతి..’ అంటూ చంద్రబాబు నినదిస్తుండడం.. అధికార పక్షం వైసీపీ గుండెల్లో కాస్త అలజడిని సృష్టిస్తోంది.

మూడు రాజధానుల ఆలోచనతో రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా వైసీపీ విడగొట్టి, విద్వేషాలు రెచ్చగొట్టిన విషయం విదితమే. ‘మా ఉత్తరాంధ్ర, మా రాయలసీమ, మా కోస్తా.. మా ఆంధ్ర..’ అనే చర్చకు వైసీపీ ఆవకాశమిస్తే, చంద్రబాబు మాత్రం ‘అంతా ఒకటే’ అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబుని మెచ్చుకోవాల్సిందే. కానీ, ముందు ముందు చంద్రబాబుకీ ఈ విషయంలో సమస్యలు తప్పకపోవచ్చు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

ఏపీలో ‘వాలంటీర్’ వ్యవహారం బెడిసికొడుతుందా.?

సలహాదారుల పేరుతో పొరుగు రాష్ట్రాలకి చెందిన కొందరికి వైసీపీ సర్కారు అప్పనంగా ప్రజాధనాన్ని దోచిపెట్టిన మాట వాస్తవం. అది వేరే చర్చ. వాలంటీర్ వ్యవహారం అలా కాదు. వాలంటీర్లంటే, ఏపీ ఓటర్లే.! ఇందులో...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...

వైసీపీ వద్దే వద్దు: ఉత్తరాంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ.!

ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఓ చిన్నపాటి గ్రౌండ్ రిపోర్ట్.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్‌కి కారణమవుతోంది.! అసలేంటా గ్రౌండ్ రిపోర్ట్.? ఎవరు చేశారోగానీ, ఈ గ్రౌండ్...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...