టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను, లోకేశ్ ను చంపేస్తారట. వాళ్లు తలచుకుంటే సొంత బాబాయ్ ని చంపించినట్టు మమ్మల్ని కూడా చంపేస్తారట’ అనే వ్యాఖ్యలు కలకలం రేపాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన అంశంపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కోర్టు నిర్ణయం వైఎస్ జగన్ కు చెంపపెట్టు వంటిదని ఆయన అన్నారు.
జగన్ వద్ద పోలీసులు ఉంటే.. నా వెనుక ప్రజలు ఉన్నారు. తాను తాటాకు చప్పుళ్లకు భయపడనని అన్నారు. ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని అన్నారు. రాష్ట్రానికి జరిగిన నష్టం గురించి ఆలోచించాలని.. మరోసారి ఉన్మాదులు అధికారంలోకి రాకుండా చేయాలని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం.. ఉమ్మడి ఏపీలో 9ఏళ్లు సీఎం.. మొత్తంగా 14ఏళ్లు సీఎంగా ఉన్న తనకు కొత్త చరిత్ర అవసరం లేదన్నారు. రాష్ట్రాభివృద్ధే తనకు ముఖ్యం అని చంద్రబాబునాయుడు అన్నారు.
ఇక చాల్లే సెలవు తీసుకో మరి
17527 208376hi!,I like your writing so significantly! share we maintain up a correspondence extra approximately your post on AOL? I require a specialist on this space to solve my problem. Could be that is you! Searching ahead to peer you. 851320
263021 34815Fantastic post, thanks so much for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 191214
992854 248146very good post, i in fact really like this internet website, carry on it 33350
425525 899835I enjoy seeking by way of and I conceive this site got some truly helpful stuff on it! . 385889