అమరావతిలో చంద్రబాబు సొంతిల్లు.! ఆలస్యమైనాగానీ..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,376FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎట్టకేలకు రాజధాని అమరావతిలో సొంత ఇల్లుని సమకూర్చుకుంటున్నారు. ఇందు కోసం ఐదు ఎకరాల భూమిని ఆయన కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి.

కొనుగోలు చేసిన భూమిలో, ‘భూ పరీక్షలు’ కూడా నిర్వహిస్తున్నారట. శరవేగంగా ఇంటి నిర్మాణం దిశగా చంద్రబాబు అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి, ఈ పని చంద్రబాబు ఎప్పుడో చేసి వుండాల్సింది.

2‌014 – 19 మధ్య కూడా చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వున్నారు. అప్పట్లోనే అమరావతి రాష్ట్ర రాజధానిగా మారింది. ఆ సమయంలోనే చంద్రబాబు, సొంత ఇంటిని అమరావతిలో సమకూర్చుకుని వుండాల్సింది. కానీ, లింగమనేని గెస్ట్ హౌస్‌ని అద్దెకు తీసుకుని, అందులో నివాసం ఏర్పాటుచేసుకున్నారు.

ఆ లింగమనేని గెస్ట్ హౌస్, కరకట్ట దిగువన వుందనీ, నదీగర్భంలో కట్టిన ఇంట్లో నివాసం వుంటూ నిబంధనలు ఉల్లంఘించారనీ, లింగమనేని గెస్ట్ హౌస్‌ని ఆక్రమించారనీ.. ఇలా చాలా చాలా ఆరోపణలు చంద్రబాబు ఎదుర్కొన్నారు.

అయినాగానీ, సొంతింటి దిశగా చంద్రబాబు అప్పట్లో ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత అధికారం పోయింది.. ప్రతిపక్ష నేతగా కూడా చంద్రబాబు, అమరావతిలో సొంత ఇంటి నిర్మాణంపై ఫోకస్ పెట్టలేదు. కానీ, ఈసారి మాత్రం సొంత ఇంటి కోసం ప్రయత్నాలు వేగవంతం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమే.

చంద్రబాబు ఇంటి నిర్మాణం సంగతెలా వున్నా, రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరగాల్సి వుంది. ఈ ఐదేళ్ళు చంద్రబాబుకీ, రాష్ట్ర రాజధానికీ, రాష్ట్రానికీ అత్యంత కీలకం. గత ఐదేళ్ళలో రాష్ట్ర రాజధాని అమరావతి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఈ క్రమంలో తన ఇంటి కంటే కూడా ఎక్కువగా రాజధాని అమరావతిపై బాధ్యత తీసుకుని, రెండు మూడేళ్ళలోనే రాజధాని అమరావతిని చంద్రబాబు ఓ కొలిక్కి తీసుకురావాలని ఆశిద్దాం.

సినిమా

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

రాజకీయం

తిరుమల లడ్డూ వివాదం: ట్వీట్ ద్వారా స్పందించిన అచ్చెన్నాయుడు

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ట్వీట్ ద్వారా స్పందించారు. ఏడుకొండల వాడి సాక్షిగా చెబుతున్నానని, వేంకటేశ్వర స్వామిపై తనకు ఉన్న...

జనాభా తగ్గుదలపై అప్రమత్తమైన ఏపీ… ‘పాపులేషన్ కేర్’ కొత్త విధానం

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్మాణంలో వేగంగా జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టిన విధానాల నుంచి...

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: మేష, తుల రాశుల వారికి ఉద్యోగ పురోగతి సూచనలు – ధనుస్సు రాశికి ప్రయాణ యోగం

మార్చి 5, 2026 గురువారం రాశిఫలాలు: మేషం (Aries): ఈరోజు పనుల్లో మీ చురుకుదనం కనిపిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది. అధికారులు మీ పనిని ప్రశంసించే అవకాశం ఉంది. ఆర్థిక...

Daily Horoscope: సింహకు శుభవార్త – వృషభకు ఆర్థిక లాభం సూచనలు

మార్చి 2, 2026 సోమవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు పనుల్లో చురుకుదనం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి చర్చలు జరుగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త...

పెట్టుబడులు, పరిశ్రమలతో రాష్ట్ర పునర్నిర్మాణం – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగ అభివృద్ధి, పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృతంగా మాట్లాడారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణం అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

ప్రతి ఇంటికి జనసేన సిద్ధాంతాలు చేర్చాలి: ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గం గాయత్రి నగర్ డివిజన్‌లో జనసేన పార్టీ క్రియాశీలక ఉద్యమి సభ్యత్వ నమోదు శిబిరం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ శిబిరాన్ని జనసేన పార్టీ సైబరాబాద్ కార్పొరేషన్ కో-ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్...