కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమలో అయిస్కాంత లక్షణాలు వస్తున్నాయని ఇటివల కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇటివలే నాసిక్ కు చెందిన అరవింద్ సోనార్ అనే వ్యక్తి తనలో అయిస్కాంత లక్షణాలు ఉన్నట్టు చూపిన వీడియో వైరల్ అయింది. ఇప్పుడు ఝార్ఖండ్ లోని హాజారీబాగ్ కు చెందిన తాహిర్ అన్సారీ కూడా ఇదే వ్యాఖ్యలు చేయడంతో వైద్య సిబ్బంది ఆయన ఇంటికి వెళ్లి పరిక్షలు చేశారు. ఆయనలో అటువంటి లక్షణాలేవీ లేవని వైద్యులు తెలిపారు.
దీనిపై కేంద్రం స్పందిస్తూ.. వ్యాక్సిన్ ఎంతో సురక్షితమైనది. ఇందులో లోహ ఆధారిత పదార్ధులు ఏమీ లేవు. వ్యాక్సిన్ వేయించుకుంటే అయిస్కాంత లక్షణాలు వస్తున్నాయన్న వార్తల్లో నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కొట్టిపారేసింది. కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ లో అందరూ భాగస్వాములు కావాలని కోరింది. ఢిల్లీ కి చెందిన ఓ వ్యక్తి కూడా ఇలానే అయిస్కాంత ఆకర్షణ జరుగుతోందని చెప్పుకొచ్చాడు. వీటన్నింటినీ కేంద్రం కొట్టిపారేసింది.
498740 38463Thankyou for all your efforts which you have put in this. extremely fascinating information . 406406
75356 174444We are a group of volunteers and opening a new system in our community. Your web web site given us with valuable information to work on. Youve done an impressive job and our entire community is going to be grateful to you. 433650
154325 746306I like this weblog it is a master piece! Glad I discovered this on google. 704491