దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రులు సహా ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొవిడ్-19 నియంత్రణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వ్యాక్సినేషన్, మెడికల్ ఆక్సిజన్, మందుల నిల్వ తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
గర్భిణీలు, దివ్యాంగులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రకటించింది. వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. కరోనా ఎక్కువగా ఉన్న కంటైన్ మెంట్ జోన్లలోని ప్రభుత్వోద్యోగులు, సిబ్బందికి కూడా ఈ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపింది. కంటైన్ మెంట్ జోన్ల నుంచి తొలగించాకే ఆఫీసులకు రావొచ్చని తెలిపింది. మరోవైపు.. గడచిన 24 గంటల్లో దేశంలో లక్షా 59 వేల 632 కొత్త కేసులు వెలుగుచూశాయి. గత 224 రోజుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం.
Sowie während in der Leichtigkeit von ihre College-Unterkunft er tragen ein bündig sleeved Hemd mit Shorts.
433144 604132This really is one really intriguing post. I like the way you write and I will bookmark your weblog to my favorites. 262183