దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా విస్తరిస్తుండటంతో ఇండియా మొత్తం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తరువాత దేశంలోని దాదాపుగా సగానికిపైగా జనాభా ఉపాధి కోల్పారు. ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. వీరిని ఆదుకోవడానికి, ఆకలి చావులు లేకుండా చూడటానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. గరీబ్ కళ్యాణ్ పేరుతో లక్షా 70వేల కోట్ల రూపాయలతో ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించింది.
8.69 కోట్ల మంది రైతులకు రూ.2000 మొదటి విడతగా వారి బ్యాంకులలో జమ చేయబోతున్నారు. ఏప్రిల్ మొదటివారంలో ఖాతాల్లోకి సొమ్ము జమ చేయబోతున్నారు. ఇక దేశంలోని 80 కోట్ల మంది పేదలకు నెలకు 5 కేజీల గోధుమలు లేదా 5 కేజీల బియ్యంతో పాటుగా ఒకకేజీ పప్పును కూడా అందజేయబోతున్నారు. మూడు నెలలపాటు ఉచితంగా ఈ రేషన్ అందుబాటులోకి వస్తుంది. అలానే వైద్యులు, పారామెడికల్, హెల్త్ కేర్ రంగాలకు చెందిన సిబ్బందికి రూ. 50 లక్షల రూపాయల విలువైన భీమా అందిస్తున్నట్టు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నది.
దీంతో పాటుగా 20 కోట్ల మంది మహిళలకు జన్ ధన్ యోజన కింద మూడు నెలల పాటు రూ.500 చొప్పున బ్యాంక్ అకౌంట్లో వేయబోతున్నారు. దీంతో పాటుగా దివ్యాంగులు, పెన్షనర్ల ఖాతాల్లోకి అదనంగా నెలకు రూ. 1000 చొప్పున మూణ్ణెళ్ల పాటు వారి ఖాతాలోకి డబ్బు జమ చేయబోతున్నారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు రానున్న 3 నెలలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది.
272170 700275I really like this information presented and possesses given me some type of resolve forpersistance to succeed i genuinely enjoy seeing, so sustain the excellent work. 87598
487485 139243very very good publish, i in fact love this web internet site, carry on it 866960
942654 196027This sort of considering develop change in an individuals llife, building our Chicago Pounds reduction going on a diet model are a wide actions toward creating the fact goal in mind. lose weight 601639
246267 612410View the following ideas less than and uncover to know how to observe this situation whilst you project your home business today. Earn funds from home 402135
612124 979914Some truly fantastic content on this internet website , thankyou for contribution. 584681