Switch to English

తప్పు తెలుసుకుంటున్న వైసీపీ.. చంద్రబాబు గెలిచినట్టే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

దొంగలు పడ్డ ఆర్నెళ్ళకు.. అన్న చందాన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నోరు జారిన నెల రోజుల తర్వాత, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కంట కన్నీరు వచ్చింది. సరే, వంశీని లైట్ తీసుకున్నారుగానీ, అసెంబ్లీ సాక్షిగా అదే అవమానం ఇంకోసారి జరిగేసరికి చంద్రబాబు గుక్కపట్టి ఏడ్చారన్నది వేరే వాదన.

తప్పెవరిది.? అంటే, ముమ్మాటికీ వైసీపీదే. టీడీపీ నుంచి వైసీపీలోకి దూకేసిన వల్లభనేని వంశీ స్వయంగా ఒప్పేసుకున్నారు తాను చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు. ఆ వ్యాఖ్యల పట్ల ఆయన విచారం కూడా వ్యక్తం చేశారు. సో, వైసీపీ ఇక డ్రామాలు ఆడి ప్రయోజనం లేదు.

తాజాగా వైసీపీకే చెందిన మరో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా, చంద్రబాబు సతీమణి మీద తమ పార్టీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల తీవ్రమైన బాధ వెల్లగక్కారు. నారా భువనేశ్వరి కాళ్ళను తమ కన్నీళ్ళతో కడిగి క్షమాపణ చెబుతామన్నారు రాచమల్లు.

సో, చంద్రబాబు చేసిన ఆరోపణ నిజమేనన్నమాట. చంద్రబాబు సతీమణి మీద వైసీపీ నేతలు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారని తేటతెల్లమైపోయింది. కానీ, మంత్రి కొడాలి నాని సహా పలువురు వైసీపీ నేతలు, ‘మేమెవరం చంద్రబాబు సతీమణి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు..’ అంటూ ఇంకా బుకాయిస్తూనే వున్నారు.

తనపై వైసీపీ నేతలు చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యల పట్ల చంద్రబాబు సతీమణి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఓ బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. ఆ తర్వాతే సీన్ పూర్తిగా మారిపోయింది. మాజీ ముఖ్యమంత్రి సతీమణి మీద, అందునా స్వర్గీయ నందమూరి తారకరామారావు కుమార్తెపైన దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ద్వారా వైసీపీ, ప్రజల్లో పలచనైపోయింది.

వాస్తవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రసహనంపై స్పందించి వుండాల్సింది. తమ పార్టీ నాయకుల్ని వారించి వుండాల్సింది. అలా వారించి వుండకపోవడంతోనే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చింది. మొత్తానికి పడిపోతున్న టీడీపీ ఇమేజ్‌కి జాకీలేసి వైసీపీ పైకి లేపిందన్నమాట. ఇదంతా టీడీపీ – వైసీపీ కలిసి ఆడిన డ్రామా కాదు కదా.?

3 COMMENTS

  1. 298366 31862As far as me being a member here, I wasnt aware that I was a member for any days, actually. When the write-up was published I received a notification, so that I could participate inside the discussion with the post, That would explain me stumbuling upon this post. But were undoubtedly all members within the world of suggestions. 796384

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tillu Square: ”100 కోట్లు వసూలు చేస్తుంది’ టిల్లు స్క్వేర్ పై...

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ (Anupama) హీరోహరోయిన్లుగా మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' (Tillu Square) నేడు విడుదలై...

Sreeranganeethulu: ‘శ్రీరంగనీతులు’ ట్రైలర్ విడుదల..

Sriranga Neethulu: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘శ్రీ‌రంగనీతులు' (Sriranga Neethulu). రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించగా.....

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె.. ‘నా...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘చరణ్, నేనూ...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...