అప్పుడు విజన్ 2020.. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ @2047..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,472FansLike
57,764FollowersFollow

తమ పరిపాలన విధి విధానాలతో అభివృద్ధిని కళ్లలు కట్టినట్టు చూపించడం కొంతమంది నాయకులకే సాధ్యపడుతుంది. అలాంటి ప్రజా నాయకులలో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన వేసే ప్రతి అడుగు.. చేసే ప్రతి పని అభివృద్ధికి తార్కాణంగా మారుతున్నాయి.

1995 నుంచి 2004 వరకు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు. ఆ టైం లోనే విజన్ 2020 అనే వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఆయన నిర్ణయాత్మకమైన ఆలోచనలే నేటి తరాలకు ఆదర్శంగా నిలిచాయి. అంతేకాదు ఆయన ఎంత విజనరీ లీడర్ అన్నది భావితరాలకు తెలిసేలా చేశాయి. భావితరాల భవిష్యత్ కోసం.. వారి బంగారు జీవితాల కోసం చంద్రబాబు నాయుడు ఆలోచనలు కృషి ప్రశంసనీయమని చెప్పొచ్చు.

విజన్ 2020లో భాగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ పాటు భవిష్యత్తు అంతా కంప్యూటర్ రంగానిదే అని ముందే ఊహించి 1998లో హైటెక్ టవర్ ని నిర్మించారు. అప్పట్లోనే మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలను హైదరాబాద్ కేంద్రంగా సేవలు అందించేలా చేశారు. దాని వల్ల లక్షల మంది ఉద్యోగాలు వచ్చేలా చేశారు చంద్రబాబు.

చంద్రబాబు విజన్ 2020తో హైదరాబాద్ నేడు మరో సింగపూర్ గా మారింది. అప్పట్లో విజన్ 2020 ని వెక్కిరించిన వారే నేడు ఆయన దార్శనికతంకు జేజేలు పలుకుతున్నారు.

ఇప్పుడు మరోసారి స్వర్ణాంద్ర 2047 అంటూ ఆంధ్రప్రదేశ్ ని అప్పటికల్లా అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టేలా చేయాలని చూస్తున్నారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రూపొందించారు.

స్వర్ణాంద్ర 2047 విజన్ లో అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషమే ముఖ్య ఉద్దేశంగా చూస్తున్నారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయిలో నిలబెట్టడానికి నూతన ఆవిష్కరణలు పెంపొందించడానికి సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

పేదరిక నిర్మాలన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికీ నీటి భద్రత, ఉపాది కల్పన, ప్రపంచస్థాయి పంపిణీ వ్యవస్థ, రైతు వ్యవసాయ సాంకేతికత, శక్తి మరియు ఇంధనాల వ్యవ నియంత్రణ, సమగ్ర విధానాలతో స్వచ్చాంద్ర, సమగ్ర సాంకేతికత లాంటి 10 సూత్రాలతో విజన్ 2047 రూపొందించారు.

సినిమా

The Odyssey: ఐమ్యాక్స్ పాప్ కార్న్ బకెట్ చూశారా..? హాట్ కేకుల్లా...

The Odyssey: సినిమా చూసే విధానమే కాదు.. తీసే విధానమూ మారిపోయింది. ఎన్నో ఫార్మాట్స్, కొత్త కొత్త టెక్నిక్స్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. అటువంటి అద్భుతమైన...

స్కిట్‌పై భావోద్వేగానికి గురైన ఇంద్రజ.. “పిలిచి మరీ అవమానించాలా?”

సీనియర్ నటి ఇంద్రజ ప్రముఖ టీవీ కామెడీ షోలకు జడ్జిగా ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు. ముఖ్యంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో ఆమె తన...

ఇన్‌సైడ్ స్టోరీ: జూనియర్ ఎన్టీయార్ పొలిటికల్ ఎంట్రీ పై అనవసర రచ్చ!

జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వస్తాడా.? లేదా.? ఇదేమీ కొత్త విషయం కాదు. ఎప్పటినుంచో జరుగుతున్న చర్చే. చర్చ కాదు రచ్చ. 2‌‌024 ఎన్నికల సమయంలో కూడా...

RAW NTRపై స్పష్టత.. అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎన్టీఆర్ కార్యాలయం

RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థపై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ సంస్థకు నటుడు ఎన్టీఆర్ లేదా ఆయన...

‘నాగబంధం’లో నభా నటేష్ నటనకు ప్రశంసల వెల్లువ

హీరోయిన్ నభా నటేష్ ప్రధాన పాత్రలో నటించిన 'నాగబంధం' సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో నభా నటేష్...

రాజకీయం

ఇదేం శవ రాజకీయం.? ముద్రగడ చుట్టూ ఇంకా అదే కుట్రలా.?

ముద్రగడ పద్మనాభం.. మాజీ మంత్రి.. కాపు ఉద్యమ నేత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన పార్తీవ దేహాన్ని, స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. తండ్రిని కడసారి...

ఏపీలో మరోసారి విద్యుత్ బిల్లుల ఊరట.. రూ.940 కోట్ల ట్రూడౌన్ ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు మరోసారి శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా రెండో ఏడాది కూడా విద్యుత్ బిల్లుల్లో ఉపశమనం కల్పించేలా డిస్కంలు ట్రూడౌన్ ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి...

పోలవరం పూర్తికి డెడ్‌లైన్.. 2027 మార్చికి ప్రాజెక్టు సిద్ధం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులను 100 శాతం పూర్తి చేసి జాతికి అంకితం...

సీదిరి కుమారుడి ప్రమాదం కేసు.. జగన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

సీదిరి అప్పలరాజు కుమారుడు రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు అధికార కూటమి నేతల...

ప్రభుత్వ నిధులకు దూరంగా.. సొంత డబ్బులతోనే పవన్ చికిత్స

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భుజానికి ఇటీవల జరిగిన శస్త్రచికిత్సకు సంబంధించిన మొత్తం ఖర్చును తన సొంత నిధులతోనే భరిస్తున్నట్లు అధికారిక సమాచారం వెల్లడైంది. శస్త్రచికిత్సతో పాటు ప్రయాణం, ఇతర వైద్య...

ఎక్కువ చదివినవి

‘నాగబంధం’లో నభా నటేష్ నటనకు ప్రశంసల వెల్లువ

హీరోయిన్ నభా నటేష్ ప్రధాన పాత్రలో నటించిన 'నాగబంధం' సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో నభా నటేష్ పోషించిన 'పార్వతి' పాత్ర ఆమె నట...

రామోజీ ఫిల్మ్ సిటీలో రాజేష్ శర్మ ఆరోగ్యంపై గందరగోళం.. అసలు ఏం జరిగింది?

బాలీవుడ్, బెంగాలీ చిత్ర పరిశ్రమల్లో గుర్తింపు పొందిన సీనియర్ నటుడు రాజేష్ శర్మ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో గందరగోళం నెలకొంది. తొలుత హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ నటిస్తున్న సినిమా షూటింగ్...

కొరియాతో లోకేష్ కీలక చర్చలు.. ఏపీకి నాలెడ్జ్ ఎకానమీ లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, కొరియా...

ఏపీలో మరోసారి విద్యుత్ బిల్లుల ఊరట.. రూ.940 కోట్ల ట్రూడౌన్ ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు మరోసారి శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా రెండో ఏడాది కూడా విద్యుత్ బిల్లుల్లో ఉపశమనం కల్పించేలా డిస్కంలు ట్రూడౌన్ ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి...

S.Janaki: చిత్రసీమలో విషాదం..! దిగ్గజ గాయని ఎస్.జానకి కన్నుమూత

S.Janaki: ప్రముఖ నేపథ్యగాయని ఎస్. జానకి కన్నుమూశారు. ఇటివల అనారోగ్యానికి గురైన ఆమె మైసూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆమె మృతి...