Switch to English

సీబీఐ దత్త పుత్రుడికి పదేళ్ళు.! ట్రెండింగ్‌లో హ్యాష్ ట్యాగ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,472FansLike
57,764FollowersFollow

సరిగ్గా పదేళ్ళ క్రితం సీబీఐ, అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది. దాదాపు 16 నెలలు ఆయన జైల్లో వున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు కూడా అప్పట్లో ఈ కేసుల్లోనే అరెస్టయి జైలుకు వెళ్ళారు. అలా జైలుకు వెళ్ళివచ్చినవారిలో చాలామంది ఈ రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట వున్నారు. వారిలో చాలామందికి కీలక పదవులు, పోస్టింగులు కూడా లభించాయ్.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే, కనీసం ఆర్నెళ్ళయినా జైలు శిక్ష అనుభవించాల్సిందే.. అంటూ అప్పట్లో ఎగతాళి చేసిన నాయకులు, ఆ తర్వాత వైసీపీలో చేరి, మంత్రులయిన సందర్భాలూ లేకపోలేదు. ఇదీ నేటి రాజకీయం.! ప్రజల కోసం జైలుకెళ్ళి, ప్రజా పోరాటాలతో జైలు గోడల నడుమ మగ్గి నాయకులుగా చరిత్రలో తమ పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు కొందరు. అది గతం. నేటి రాజకీయం లెక్క వేరు. నేర చరితులైతేనే రాజకీయాల్లో రాణిస్తారనడానికి చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయ్.

మొన్నామధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ, ‘డజనుకు తక్కువ కాకుండా క్రిమినల్ కేసులు వుంటేనే, మీరు సరిగ్గా పని చేస్తున్నట్లు..’ అంటూ పార్టీ నాయకులకు ‘చక్కటి సందేశం’ పంపారు. బహుశా, వైసీపీని చూసి టీడీపీ స్ఫూర్తి పొందాలనుకుంటున్నట్టుంది.

టీడీపీ – వైసీపీ మధ్య పంచాయితీ వ్యవహారాన్ని పక్కన పెడితే, ‘సీబీఎన్ దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్..’ అంటూ జనసేన పార్టీ అధినేత మీద వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న రాజకీయ విమర్శలకు ‘సీబీఐ దత్త పుత్రుడు వైఎస్ జగన్’ అంటూ జనసేన పార్టీ కౌంటర్ ఎటాక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే, ‘సీబీఐ దత్త పుత్రుడు జగన్’ అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తెచ్చారు జనసైనికులు. సీబీఐ దత్త పుత్రుడికి పదేళ్ళు.. అంటూ, పదేళ్ళ క్రితం జగన్ అరెస్టయిన విషయాన్ని పేర్కొంటున్నారు. వివిధ పత్రిలకల్లో వచ్చిన కార్టూన్లు, అప్పట్లో జగన్ మీద విమర్శలు చేసిన ప్రస్తుత వైసీపీ నేతల తీరు.. వీటన్నిటినీ జనసైనికులు ప్రస్తావిస్తున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

AP Assembly Polls: కులమే పాసుపోర్టా ?

ఏ రాజకీయ పార్టీకి అయినా కొన్ని సామాజిక వర్గాల వెన్నదన్నుగా ఉండటం అనేది సర్వసాధారణం అయినప్పటికీ రాజకీయ పార్టీలు ప్రాంతాల వారీగా ఆయా ప్రాంతాల్లో సాంద్రత వున్న సామాజిక వర్గాలని తమ తమ...