తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై వైకాపా నాయకులు కార్యకర్తలు దాడులకు దిగడం చర్చనీయాంశం అయ్యింది. మంగళగిరిలోని జాతీయ కార్యాలయంతో పాటు తెలుగు దేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు మరియు జిల్లాల్లోని కార్యాలయాలపై దాడులు చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడంకు నిరసనగా ఈ విధమైన దాడులు చేస్తున్నట్లుగా వైకానా కార్యకర్తలు కొందరు ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు చాలా ఆందోళనతో ఉన్నారు.
వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు చేసిన దాడి విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశాడు. కేంద్ర బలగాల రక్షణ మాకు కావాలంటూ చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశాడు. కేంద్ర కార్యాలయంతో పాటు టీడీపీ అధికారిక ప్రతినిధి పట్టాభి ఇంట్లో కూడా దాడి జరిగింది. ఆయన ఇంట్లోకి పదుల సంఖ్యలో వైకాపా శ్రేణులు దూసుకు వెళ్లి సర్వం ద్వంసం చేశారు. విశాఖలో కూడా టీడీపీ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లారు. మొత్తంగా ఈ విషయమై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. వైకాపా తీరుపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
565661 994425Read more on that Post.Valuable information. 984157
Does your website have a contact page? I’m having a tough time locating it
but, I’d like to send you an e-mail. I’ve got some suggestions for your blog you might be interested in hearing.
Either way, great website and I look forward to seeing it
grow over time.
This is my first time pay a visit at here and i
am really impressed to read everthing at
one place.