విమాన ప్రయాణం ఖరీదయయింది. నేటి రోజుల్లో కూడా ఈ ప్రయాణం చాలామందికి అందనిది. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కలనేది ప్రతిఒక్కరి కోరిక. అయితే.. ఒక కుక్కకు మాత్రం ఆ కోరిక ఏమాత్రం కష్టపడకుండానే తీరింది. అది కూడా ఎంతో దర్జాగా.. ఒక చార్టెడ్ ఫ్లైట్ యజమానిలా..! వివరాల్లోకి వెళ్తే..
ముంబై నుంచి చెన్నై వెళ్తున్న ఓ డొమెస్టిక్ విమానంలో ఆ కుక్క చాలా దర్జా అనుభవించింది. ఒక మహిళా ప్రయాణీకురాలు తన కుక్క కోసం మొత్తం బిజినెస్ క్లాస్ క్యాబిన్ అంతా బుక్ చేసేసింది. అందులో ఆమెతో పాటు తన పెట్ డాగ్ మాత్రమే ప్రయాణించింది. దీనిపై ఎయిర్ ఇండియా అధికారులు పెద్దగా వివరాలు తెలియజేయకపోయినా.. ఎయిర్బస్ 321లో 12 బిజినెస్ క్లాస్ సీట్లు ఉన్న ఓ క్యాబిన్ మొత్తం ఒక్కరే బుక్ చేశారని మాత్రం అంగీకరించారు.
ముంబై నుంచీ చెన్నై వెళ్లటానికి ఒక్క బిజినెస్ క్లాస్ టికెట్టు 20 వేలకు పైగా ఉంటుంది. ఈలెక్కన ఆ ప్రయాణికురాలు తన పెంపుడు కుక్క కోసం ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో 2 లక్షలకు పైగానే ఖర్చు పెట్టిందని చెప్పాలి.
157624 626718You produced some decent points there. I looked on the net for any concern and found most individuals goes in addition to with all your site. 184563
905888 895736We will provide deal reviews, deal coaching, and follow up to ensure you win the deals you cant afford to lose. 862827