బడ్జెట్-2023ను కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల ముందు పూర్తిస్థాయి బడ్జెట్ గా చెప్పొచ్చు. ఈక్రమంలో కొత్త బడ్జెట్ ప్రకారం కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి.. మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. వాటి వివరాలు పరిశీలిస్తే..
ధరలు పెరిగేవి..
- బంగారం, ప్లాటినం
- వెండి
- సిగరెట్లు, టైర్లు
- రబ్బర్
- దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ చిమ్నీలు
- రాగి తుక్కు
ధరలు తగ్గేవి..
- డైమండ్ తో తయారయ్యే వస్తువులు
- రొయ్యల ఆహారం
- లిథియం అయాన్ బ్యాటరీలు
- మొబైల్స్
- ల్యాప్ టాప్
- డీఎస్ఎల్ఆర్ కెమెరా లెన్సులు
- ఎలక్ట్రిక్ వాహనాలు
కెమెరా లెన్సులపై ఏడాదిపాటు సుంకం తగ్గించనున్నారు. టీవీ పార్టులపై 5శాతం సుంకాన్ని 2.5కి తగ్గించారు. వెండిపై పన్నులు పెంచారు. లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి అవసరమైన ముడిసరుకుపై పన్ను తగ్గించారు. రొయ్యల ఆహార ఉత్పత్తుల్లో దేశీయంగా తయారయ్యే వాటిపై ధరలు తగ్గించారు. దీంతో ఆయా వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి.
354503 20435This is such a terrific post, and was thinking significantly the same myself. Yet another wonderful update. 375029
892927 473178Possible call for all types of led tourdates with some other fancy car applications. Numerous also provide historic packs and other requires to order take into your lending center, and for a holiday in upstate New York. ??? 255453
260820 748486I discovered your weblog web site on google and check just a few of your early posts. Proceed to sustain up the excellent operate. I just extra up your RSS feed to my MSN Info Reader. Seeking forward to reading far more from you in a even though! 975060