ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న 10వ తరగతి పరీక్ష నిర్వహణలో లోపాలు తలెత్తుతున్నాయి. ప్రతి రోజు కూడా 10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ అవుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. పరీక్షలు ప్రారంభం అయినప్పటి నుండి వరుసగా ఏదో ఒక చోట పేపర్ లీకేజీ కి సంబంధించిన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న బొత్స సత్యనారాయణ లీకేజీ వ్యవహారం కి బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా తెలుగు దేశం పార్టీ నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
ప్రశ్నాపత్రం లీక్ అనేది ప్రభుత్వ వైఫల్యం ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ లీకేజీ వ్యవహారంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించాల్సిందే అంటూ అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. వెంటనే పేపర్ లీకేజీ కి సంబంధించిన విషయమై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపించాలని తెలుగు దేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పదో తరగతి పరీక్షలకు సంబంధించిన పేపర్ లీకేజీ తో 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు తీరని లోటు అంటూ అచ్చెన్నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.
832790 72966Really interesting data!Perfect just what I was searching for! 425427
83599 23965This design is spectacular! You certainly know how to keep a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own blog (effectively, almostHaHa!) Fantastic job. I truly enjoyed what you had to say, and a lot more than that, how you presented it. Too cool! 312816
535200 728267I was reading by means of some of your content on this internet web site and I believe this internet site is genuinely instructive! Maintain putting up. 902872
768821 313815I got what you intend, saved to bookmarks , quite decent web internet site . 952485
252865 409624Its difficult to get knowledgeable folks on this subject, but the truth is be understood as what happens youre preaching about! Thanks 566561