భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య తక్కువ అవ్వడానికి.. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ఎక్కువ మంది చనిపోకుండా ఉండడానికి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న చర్యలు కారణం అంటూ బీహార్ మంత్రి రామ్ సూరత్ రాయ్ వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఇంత వరకు వ్యాఖ్యలు చేస్తే పర్వాలేదు కానీ ఆయన ఒక అడుగు ముందుకు వేసి మోడీ ప్రధానిగా లేకుంటే ఖచ్చితంగా మీరంతా బతికే వాళ్ళు కాదు అంటూ ఏకంగా స్థానిక ప్రజలను హెచ్చరించినట్లు గా మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం వల్లే నేడు దేశంలో ఈ పరిస్థితి ఉందని.. మరేదైనా ప్రభుత్వం ఉండి ఉంటే దేశం మొత్తం దారుణమైన పరిస్థితులు ఉండేవి అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది.
96546 848105I like your writing style truly loving this site . 262341
246572 705857whoah this weblog is magnificent i really like reading your posts. Keep up the excellent function! You know, lots of people are seeking around for this information, you could help them greatly. 134066