Switch to English

బిగ్‌ బాస్ 6 నేహా చౌదరి గురించి ఆసక్తికర విషయాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో నాలుగవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన బుల్లి తెర స్టార్ నేహా చౌదరి. ఈమె న్యూస్ రీడర్ నుండి కెరీర్‌ ని మొదలు పెట్టి క్రికెట్ కామెంట్రీ చెప్పే వరకు కెరియర్ లో ముందుకు వెళ్ళింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మోస్ట్ గ్లామర్ అమ్మాయిల జాబితాలో ఈమె ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. అందంతో పాటు మంచి ప్రతిభ ఉన్న నేహా చౌదరి తప్పకుండా బిగ్ బాస్ లో సక్సెస్ అయ్యి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.

బుల్లి తెర స్టార్ నేహా చౌదరి గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేహా చౌదరి తిరుపతిలో జన్మించింది, కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి కొన్ని నెలల పాటు సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్ గా కూడా విధులు నిర్వహించింది. కుటుంబం మొదట్లో బాగా బతికింది, కానీ వ్యవసాయం మరియు వ్యాపారంలో నష్టం రావడంతో మధ్య తరగతి కుటుంబంగా మారింది. అందుకే నేహా చౌదరి మధ్య తరగతి జీవితాన్ని అనుభవించింది. నేహా చౌదరి తల్లిగారికి నంద్యాలలో ప్రభుత్వ ఉద్యోగం రావడంతో విద్యాభ్యాసం అంతా కూడా అక్కడే జరిగింది.

చిన్నప్పటి నుండే నేహా చౌదరికి ఎంటర్టైన్మెంట్ రంగంలో ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే ఎన్నో స్కూల్ యాక్టివిటీస్ లో పాల్గొనేది. ఇక నేహా చౌదరి చిన్న వయసులో జిమ్నా స్టిక్స్ నేర్చుకుంది. చాలా చిన్న వయసులో చాలా ఫాస్ట్ గా జిమ్నాస్టిక్స్ నేర్చుకుని సీనియర్స్ కి కూడా షాక్ ఇచ్చేది. ఆమె కోచ్ సీనియర్స్ తో పాటు ఆమెకు ట్రైనింగ్ ఇచ్చేవాడు అంటే ఆమె యొక్క ప్రతిభను అర్థం చేసుకోవచ్చు.

గతంలో ఒక ఇంటర్వ్యూలో నేహా చౌదరి మాట్లాడుతూ.. తమది వ్యవసాయ కుటుంబం అయినా కూడా కొన్ని కారణాల వల్ల మా నాన్నగారు భూమిని అమ్మేశాడంటూ చెప్పుకొచ్చింది. నాకు ఫోన్ కావాలి అంటే నాన్న అప్పు చేసి మరి ఫోన్ కొనిచ్చాడని, నాకు ఇష్టమైన వాటికోసం నాన్న చాలా కష్టపడేవాడంటూ ఎమోషనల్ అయింది.

నేహ చౌదరి మొదట ప్రముఖ న్యూస్ ఛానల్ మహా న్యూస్ లో యాంకర్ గా కెరియర్ ప్రారంభించింది. అనంతరం సాక్షి. ఎన్టీవీ, వనిత, మా మ్యూజిక్, స్టార్ స్పోర్ట్స్ ఇలా ఎన్నో చానల్స్ లో హోస్ట్ గా వ్యవహరించింది. ప్రో కబడ్డీ, ఐపీఎల్ వరల్డ్ కప్ వంటి ఎన్నో టోర్నమెంట్స్ కి కూడా ఆమె యాంకర్ గా వ్యవహరించి క్రీడా అభిమానులను ఆకట్టుకుంది. బుల్లి తెరతో పాటు వెండి తెరపై కూడా మెరవాలనేది ఆమె ఆశ. అందుకే బిగ్ బాస్ లో అడుగు పెట్టి వెండి తెర అవకాశాలను వెతుక్కుంటున్నట్లుగా అంటూ స్నేహితులతో చెప్పేది.

మల్టీ టాలెంటెడ్ అనడానికి నేహ చౌదరి చక్కని ఉదాహరణ అనడంలో సందేహం లేదు. చిన్నప్పుడే జిమ్నాస్టిక్స్ లో ఛాంపియన్ గా నిలిచి, ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంజనీర్‌ గా జాబ్‌ చేసింది. ఆ తర్వాత యాంకర్ గా.. హోస్ట్ గా జాబ్ చేసింది. అంతే కాకుండా యాక్టర్ గా, డాన్సర్ గా, మోడల్ గా చివరకు యోగా టీచర్ గా కూడా నేహా చౌదరి చేసింది. ఇప్పుడు బిగ్ బాస్ లో ఆమె మల్టీ టాలెంట్‌ ఎంత వరకు ఉపయోగపడుతుంది.. ఆమెకు ప్రేక్షకులు ఎంత వరకు ఓట్లు వేస్తారు అనేది చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...