బిగ్‌ షాక్‌: ఇవ్వాళ బిగ్‌బాస్‌ చూస్తాం.. ‘నాని’ కోసం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,702FansLike
57,764FollowersFollow

బిగ్‌బాస్‌ హోస్ట్‌గా అక్కినేని నాగార్జున ఎదుర్కొంటున్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. బుల్లితెరపై హోస్టింగ్‌ నాగార్జునకి కొత్త కాదు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోని ఆయన రక్తి కట్టించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ, ఎందుకో ‘బిగ్‌బాస్‌’పై నాగార్జున తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ నేపథ్యంలో గత వారం ఆయన ఈ షోని హోస్ట్‌ చేయలేకపోయాడు. ఆయన స్థానంలో వచ్చిన వచ్చిన రమ్యకృష్ణ అదరగొట్టేసింది.

మళ్ళీ నాగార్జున యధాతథంగా ఈ వీకెండ్‌ హోస్ట్‌గా వచ్చేశాడు. అయితే, నిన్నటి ఎపిసోడ్‌లో నాగార్జున హోస్టింగ్‌ చాలా బోర్‌ కొట్టించేసింది. ‘రమ్యకృష్ణే బెటర్‌..’ అని సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. ఇదంతా నాగార్జున హేటర్స్‌ చేస్తోన్న నెగెటివ్‌ ప్రచారమని అక్కినేని అభిమానులు వాపోతున్నారు. గతంలో.. అంటే రెండో సీజన్‌ నుంచి హోస్ట్‌ మీద నెగెటివిటీ షురూ అయ్యింది. నాని అప్పట్లో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ, తన స్టామినా మేరకు ఆ షోని నాని బాగానే నడిపించేశాడు.

ఇప్పుడు మళ్ళీ నాని బిగ్‌బాస్‌ రియాల్టీ షో స్టేజ్‌ మీద కనిపించబోతున్నాడు. అదీ తన తాజా సినిమా ‘గ్యాంగ్‌ లీడర్‌’ ప్రమోషన్‌ కోసం. దీనికి సంబంధించి ప్రోమో ఇలా వచ్చిందో లేదో, ‘నాగార్జునని హోస్ట్‌గా పక్కన పెట్టేశారా.? అయితే ఇవ్వాళ బిగ్‌ బాస్‌ చూస్తాం..’ అంటూ కొందరు తమ అభిప్రాయాల్ని సోషల్‌ మీడియాలో వెల్లడిస్తున్నారు. అయినా, నాగ్‌ పట్ల ఎందుకు ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది.? ఏమోగానీ, అక్కనేని అభిమానులకి మాత్రం ఈ పరిస్థితి అస్సలేమాత్రం మింగుడుపడ్డంలేదు.

Also Read: బిగ్‌ షాక్‌: ఈ వీక్‌ ఎలిమినేట్‌ అయ్యేదెవరంటే.!

మరోపక్క, బిగ్‌హౌస్‌లో ఎలిమినేషన్‌ ఈ రోజు జరగబోతోంది. అలీ రెజా, శ్రీముఖి, రవి కృష్ణ, మహేష్‌ విట్టా ఈ వారం ఎలిమినేషన్‌ రేసులో వున్నారు. నిన్న రాహుల్‌ సిప్లిగంజ్‌ సేఫ్‌ అయిన విషయం విదితమే. అలీ రెజా ఎలిమినేట్‌ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మరోపక్క, శ్రీముఖి హేటర్స్‌ సోషల్‌ మీడియాలో ఎక్కువైపోతున్నారు. తాజా ప్రోమోలో కంటెస్టెంట్స్‌ షాక్‌ అయినట్లు చూపిస్తుండడంతో.. ‘అంతలా అవాక్కవుతున్నారు.. శ్రీముఖి గానీ ఎలిమినేట్‌ అయ్యిందా.?’ అని సెటైర్లు పడ్తున్నాయి.

8 COMMENTS

సినిమా

ఇంకా ఏం అనుకోలేదు… టైటిల్‌తోనే హైప్

ఈటీవీ విన్‌తో కలిసి గతంలో పలు విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన నిర్మాత వంశీ నందిపాటి మరోసారి అదే ప్లాట్‌ఫారమ్‌తో చేతులు కలిపి కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు....

Sushmita Konidela: నాడు గారాలపట్టి.. నేడు “మెగా” నిర్మాత

Sushmita Konidela: తండ్రికి పుత్రుడు జన్మించిన పుత్రోత్సాహము అనేది నానుడి. అయితే.. తండ్రికి పుత్రిక జన్మించినను అంతకుమించి పుత్రికోత్సాహమే.. అని నిరూపించారు కొణిదెల సుస్మిత. మెగాస్టార్...

పవన్ కోసం 6 గంటలు వెయిట్ చేసిన దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా మంది దర్శకులు కలలు కంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న క్రేజ్...

ఆన్‌లైన్ దూషణలపై లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

సోషల్ మీడియాలో తనపై మరియు తన కుటుంబ సభ్యులపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది....

Sara Arjun: ధురంధర్ బ్యూటీపై ట్రోలింగ్..! సారా అర్జున్ చేసిందిదే..

Sara Arjun: దురంధర్ సినిమా దేశాన్ని షేక్ చేస్తే.. సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ తన అందంతో యువత హృదయాలను కొల్లగొట్టింది. దీంతో...

రాజకీయం

రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం

హైదరాబాద్‌లో భారత కల్చరల్ అకాడమి, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం అందజేశారు. ప్రముఖ...

తిరుమల లడ్డూ వివాదం… వైసీపీపై తీవ్ర విమర్శలు

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈ అంశంపై వైసీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం వంటి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత...

తిరుమల లడ్డూ వివాదంపై హిందూ ధర్మ ఆచార్య సభ ఆందోళన

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో హిందూ ధర్మ ఆచార్య సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి...

పెనుమూలిలో కొత్త లైబ్రరీ భవనం ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి మరో అడుగు పడింది. దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో పునర్ నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో...

నులకపేటలో కొత్త కమ్యూనిటీ హాల్ ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించిన ఈ...

ఎక్కువ చదివినవి

విశాల్ ‘మొగుడు’గా మాస్ ఎంటర్‌టైనర్… సుందర్ సి హ్యాట్రిక్ టార్గెట్

తమిళ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో, దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న తాజా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు ‘మొగుడు’ అనే టైటిల్ ఖరారైంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆంబళ’, ‘మద...

విజయా బ్రాండ్‌పై లీజు వివాదం.. జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు

తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా విశ్వాసాన్ని సంపాదించుకున్న విజయా డెయిరీ బ్రాండ్‌పై ఇప్పుడు వివాదం నెలకొంది. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయా బ్రాండ్‌ను ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చిన విధానం తీవ్ర చర్చకు దారితీస్తోంది....

అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సినీ రంగ స్పెషల్ అవార్డులు–2025 సందర్భంగా పలువురు ప్రముఖులకు గౌరవం దక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ రంగంలో...

ఇంకా ఏం అనుకోలేదు… టైటిల్‌తోనే హైప్

ఈటీవీ విన్‌తో కలిసి గతంలో పలు విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన నిర్మాత వంశీ నందిపాటి మరోసారి అదే ప్లాట్‌ఫారమ్‌తో చేతులు కలిపి కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “ఇంకా ఏం  అనుకోలేదు” అనే ఆసక్తికరమైన...

పవన్ కళ్యాణ్: “వాళ్లది విధ్వంస పాలన.. మాది దూరదృష్టి పాలన”

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని...