Switch to English

భాగ్యానికి మరో బంపర్ ఆఫర్..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,847FansLike
57,764FollowersFollow

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎన్నో ఏళ్లుగా స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని అనుకున్నా కుదరలేదు. త్రివిక్రం తో సూర్య సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా అది మాత్రం జరగలేదు. ఐతే తెలుగు యువ దర్శకులు సూర్య స్టార్ ఇమేజ్ కి తగిన కథలను సిద్ధం చేసి అతనికి వినిపించారని తెలుస్తుంది. త్వరలోనే సూర్య తొలి తెలుగు స్ట్రైట్ సినిమా అనౌన్స్ మెంట్ రాబోతుందని ఫిల్మ్ నగర్ టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య సినిమా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని తెలుస్తుంది.

ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఉగాది నాడు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్స్ ని ఫిక్స్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. బాలీవుడ్ లో ఒక సినిమా చేసి హరీష్ శంకర్ దృష్టిని ఆకర్షించిన భాగ్య శ్రీ మాస్ మహారాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ ఛాన్స్ పట్టేసింది. ఐతే తెలుగు ఎంట్రీ గ్రాండ్ గానే ఇచ్చినా సినిమా మాత్రం వర్క్ అవుట్ కాలేదు. ఐతే ఆ రిజల్ట్ అమ్మడి కెరీర్ మీద ఎఫెక్ట్ పడలేదని అర్ధమవుతుంది.

ప్రస్తుతం భాగ్య శ్రీ బోర్స్ దుల్కర్ సల్మాన్ తో కాంత, విజయ్ దేవరకొండతో కింగ్ డమ్, రామ్ తో ఒక సినిమా చేస్తుంది. ఈ మూడు కాకుండానే సూర్య వెంకీ అట్లూరి కాంబో సినిమా ఛాన్స్ కూడా అందుకున్నట్టు తెలుస్తుంది. సూర్యతో చేస్తున్న సినిమా పాన్ ఇండియా రిలీజ్ ఉంటుంది. సో భాగ్యానికి మరో బపర్ ఆఫర్ తగిలినట్టే అన్నమాట. ఈ సినిమాల్లో ఏ ఒక్కటి సూపర్ హిట్ అయినా భాగ్య శ్రీ కెరీర్ దూసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.

సినిమా

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

తెలుగు సినిమాకు మహిళ కమీషన్‌ వార్నింగ్‌

కమర్షియల్‌ సినిమాల పేరుతో మహిళలను కించ పరుస్తున్న ఫిల్మ్‌ మేకర్స్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళ కమీషన్‌ అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల కొన్ని తెలుగు సినిమాల్లోని...

రాజకీయం

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

వైసీపీకి షాక్: ముందు ఎమ్మెల్సీలు.. ఆ తర్వాతే ఎమ్మెల్యేలు.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఓ ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పేశారు. అంతకు ముందు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి దూరమయ్యారు. ఇంకోపక్క, వైసీపీ నుంచి ముందు ముందు మరిన్ని వలసలు తప్పవన్న చర్చ...

ఎక్కువ చదివినవి

కోర్ట్ సినిమా నన్ను గెలిపించింది : నాని

ఓ పక్క హీరోగా సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తూనే నిర్మాతగా కూడా కొత్త కథలతో వస్తున్నాడు నాని. లేటెస్ట్ గా నాని నిర్మాణంలో వచ్చిన సినిమా కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఏ...

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 18 మార్చి 2025

పంచాంగం తేదీ 18-03-2025, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ చవితి సా. 7.02 వరకు...

ఏపీ బ్రాండ్ తిరిగొచ్చింది.. అశోక్ లే ల్యాండ్ కంపెనీని ప్రారంభించిన లోకేష్

సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీ బ్రాండ్ మళ్లీ తిరిగి వచ్చిందన్నారు మంత్రి నారా లోకేష్. చంద్రబాబు నాయుడపై ఉన్న నమ్మకంతోనే ఏపీకి చాలా కంపెనీలు తిరిగి వస్తుననాయన్నారు. విజయవాడ సమీపంలోని మల్లపల్లి...

సమంత కు ఏమైందీ!?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా బాలీవుడ్ మీద పెట్టినట్టు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సిటాడెల్ వెబ్ సీరీస్ తో ప్రేక్షకులను అలరించిన సమంత అక్కడే మరో...

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...