Switch to English

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,800FansLike
57,764FollowersFollow

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’ అనే అహంకారంతో, ఓ రాజ మహల్‌ని, సీ-వ్యూ వుండేలా రుషి కొండపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్మించుకున్నారు.

‘ఔను, అది జగన్ మోహన్ రెడ్డి నివాసం కోసమే నిర్మిస్తున్నాం. విశాఖే రాజధాని. అందుకే, అక్కడ సీఎం కార్యాలయం, సీఎం నివాసం.. రెండూ కలిసి వుండేలా, ప్యాలెస్ నిర్మిస్తున్నాం..’ అని అప్పటి వైసీపీ మంత్రులు అధికారికంగా ప్రకటించడం చూశాం.

కానీ, ఇప్పుడేమో పర్యాటక శాఖ భవనాలంటూ వైసీపీ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ఓడిపోతే, వినిపించాల్సిన ఈ చెత్త వాదనని వైసీపీ గతంలోనే ప్రిపేర్ చేసుకుంది. అధికారిక పత్రాల్లో ‘పర్యాటక శాఖ భవనాలు’గానే పేర్కొంది అప్పటి వైసీపీ ప్రభుత్వం.

తాజాగా, రిషి కొండ ప్యాలెస్‌ని హైకోర్టు బెంచ్‌ కోసం వినియోగించుకోవాలంటూ, వైసీపీలోని ఓ తల తిక్క బృందం, కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఓ ‘పిల్ల’ అల్టిమేటం కూడా జారీ చేసింది.

నిజానికి, రుషి కొండ ప్యాలెస్‌ దేనికీ ఉపయోగపడదన్నది అంతటా వినిపిస్తోన్న వాదన. రాజమహల్ తరహాలో వైఎస్ జగన్, తన సొంత అవసరాలకోసం నిర్మించుకున్నది తప్ప, ఇంకే రకంగానూ అది ఉపయోగపడేలా కనిపించడంలేదు.

ఫైవ్ స్టార్ హోటల్ నిర్వహణకీ అనుకూలంగా లేదని కొన్నాళ్ళ క్రితం ఈ ప్యాలెస్‌ని సందర్శించిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజా ప్రతినిథులు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన ఈ ప్యాలెస్, ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మారింది.

ఇలాంటి పరిస్థితుల్లో రిషికొండ ప్యాలెస్ గురించి, వైసీపీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వైసీపీ అధికారం కోల్పోయి, ఉత్తరాంధ్రలో ఆ పార్టీ ‘జాబ్ లెస్’గా మారడానికి, రుషి కొండ ప్యాలెస్ కూడా ఓ కారణమని ఆ పార్టీ ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో.!

సినిమా

సూపర్ హిట్ SVCC బ్యానర్ లో మాచో స్టార్ గోపీచంద్ సినిమా..!

మాచో స్టార్ గోపీచంద్ సక్సెస్ ఫుల్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో సినిమా చేస్తున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో...

ఈ అభిమానం ఎగ్జైట్ చేస్తుంది : విజయ్ దేవరకొండ

యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ. తన సినిమాలతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని అలరిస్తున్న విజయ్ దేవరకొండ రౌడీ అనే...

సారంగపాణి నుంచి తెల్లా తెల్లారినాదో సాంగ్ రిలీజ్..!

స్టార్ సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ మెప్పిస్తూ వస్తున్న ప్రియదర్శి కమెడియన్ గా తన మార్క్ చాటుతున్నాడు. మరోపక్క మల్లేశం, బలగం, 35, కోర్ట్ లాంటి...

ఓటీటీ లోకి వచ్చేస్తున్న “బ్రోమాన్స్”.. ఎప్పుడు? ఎక్కడంటే..

ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అక్కడి థియేటర్లలో సూపర్ హిట్ అందుకున్న సినిమాలను తెలుగు వెర్షన్ లోకి తీసుకొస్తున్నారు. అలా ఇటీవల...

సినిమా బతకాలంటే, సినీ పరిశ్రమ ఏం చెయ్యాలి.?

సినిమా అన్నాక, పాజిటివిటీ.. నెగెటివిటీ.. రెండూ మామూలే.! సోషల్ మీడియా పుణ్యమా అని, నెగెటివిటీని ఆపగలిగే పరిస్థితి లేవు. ఒకప్పుడు పెద్ద సినిమా ఏదన్నా విడుదలైతే,...

రాజకీయం

కాళ్లు పట్టుకున్నా వదల్లేదు.. మతం అడిగిమరీ చంపారు

జమ్మూ కశ్మీర్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్...

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

ఎక్కువ చదివినవి

Bombay: ‘ఇప్పడు రిలీజైతే ఎన్ని ధియేటర్లు తగలడిపోతాయో’ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్

Bombay: అరవింద్ స్వామి-మనీషా కోయిరాలా జంటగా 1995లో వచ్చిన సినిమా ‘బొంబాయి’ నాటి సమాజంలో పరిస్థితులకు దర్పణంలా నిలిచింది. ఇప్పుడీ సినిమా అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్. ‘బొంబాయి సినిమా...

ఓటీటీ లోకి వచ్చేస్తున్న “బ్రోమాన్స్”.. ఎప్పుడు? ఎక్కడంటే..

ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అక్కడి థియేటర్లలో సూపర్ హిట్ అందుకున్న సినిమాలను తెలుగు వెర్షన్ లోకి తీసుకొస్తున్నారు. అలా ఇటీవల థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్...

అబ్బాయిలకు పీరియడ్స్ వస్తే మా బాధ తెలిసేది : జాన్వీకపూర్

జాన్వీకపూర్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సౌత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ఇక సినిమాల్లో ఎలా ఉన్నా.. బయట మాత్రం అమ్మడు మంచి...

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం ఉగ్రదాడితో దేశంలో శాంతిభద్రతల మీద చర్చ...

రౌడీ కొత్త బ్రాంచ్.. విజయ్ దేవరకొండ నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ..!

యూత్ లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ఎప్పటికప్పుడు తన ఎనర్జీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సినిమా హీరోగా కెరీర్ కొనసాగిస్తూనే బిజినెస్ లో కూడా రాణిస్తున్నాడు. విజయ్...