Switch to English

కోహ్లీ వర్సెస్‌ రోహిత్‌: రంగంలోకి బీసీసీఐ పెద్దలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విభేదాలపై ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవు. వరల్డ్‌ కప్‌ పోటీలకు సంబంధించి తుది జట్టు ఎంపిక సమయంలో విరాట్‌ కోహ్లీ అత్యుత్సాహమే టీమిండియా విజయావకాశాల్ని దెబ్బతీసిందన్న అభిప్రాయంతో ఏకీభవించినవారిలో రోహిత్‌ శర్మ కూడా వున్నాడు. అది నిజం కూడా. వరల్డ్‌ కప్‌ పోటీలకు ముందు ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు.. పోటీలు జరుగుతున్న సమయంలో ప్రయోగాలేంటి.? అని రోహిత్‌ శర్మ అసహనంతో ఊగిపోయాడు, ఫోర్త్‌ డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ విషయమై. కానీ, రోహిత్‌ మాటకు విలువ లేదు. వ్యవహారమంతా కోహ్లీనే చూసుకున్నాడు.

గెలవడం ఓడిపోవడం అనేది వేరే విషయం. కానీ, జట్టులో రాజకీయాలేంటి.? అన్నదే చాలామంది ప్రశ్న. ఇక, కోహ్లీ – రోహిత్‌ మధ్య విభేదాలపై మీడియాలో హడావిడి ఎక్కువయ్యేసరికి, బీసీసీఐ పెద్దలు కంగారుపడుతున్నారు. కోహ్లీని మందలించలేరు.. రోహిత్‌ని వెనకేసుకురాలేరు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా విభేదాల్లేవని చూపగలిగితే సమస్యకు కొంత పరిష్కారం లభిస్తుందని బీసీసీఐ భావిస్తోంది. మాజీ క్రికెటర్ల నేతృత్వంలో ఓ కమిటీ అటు విరాట్‌ కోహ్లీతోనూ, ఇటు రోహిత్‌ శర్మతోనూ సంప్రదింపులు జరుపుతోందట. ఇద్దర్నీ మీడియా ముందుకు తీసుకొచ్చే ప్రతిపాదన ఒకటి వున్నా, అది అంత సాధ్యమయ్యేలా కన్పించడంలేదు.

ప్రస్తుతానికి ఓ ట్వీట్‌ ద్వారా వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలన్నది బీసీసీఐ ఆలోచనగా కన్పిస్తోంది. కెప్టెన్‌ గనుక విరాట్‌ కోహ్లీనే ఆ పని చేయాలి. కానీ, విరాట్‌ కోహ్లీ అందుకు సుముఖత వ్యక్తం చేయడు. వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మెట్టు దిగినా దానికి విలువ వుండదు. టీమిండియా మాజీ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రావిడ్‌, వీవీఎస్‌ లక్ష్మన్‌ తదితరులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో వున్నారట. త్వరలో వెస్టిండీస్‌తో టీమిండియా తలపడాల్సి వున్నందున.. వీలైనంత త్వరగా కోహ్లీ, రోహిత్‌ల మధ్య గ్యాప్‌ తగ్గించాలన్నది బీసీసీఐ వ్యహం. మరి, వారి ప్రయత్నాలు ఏమవుతాయో వేచి చూడాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tillu Square: ”100 కోట్లు వసూలు చేస్తుంది’ టిల్లు స్క్వేర్ పై...

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ (Anupama) హీరోహరోయిన్లుగా మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' (Tillu Square) నేడు విడుదలై...

Sreeranganeethulu: ‘శ్రీరంగనీతులు’ ట్రైలర్ విడుదల..

Sriranga Neethulu: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘శ్రీ‌రంగనీతులు' (Sriranga Neethulu). రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించగా.....

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ అదే..

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు, హావభావాలతో చిరంజీవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టిల్లు స్క్వేర్ పై అంచనాలు పెరుగుతూనే...