వినాయకచవితి వచ్చిందంటే ఊరూ వాడా.. విగ్రహాల సందడి. నిమజ్జనం రోజు వస్తుందంటే ఊరేగింపులు. అయితే.. దీంతోపాటు గణేశ్ లడ్డూకు పలికే వేలంపాట ధరపై కూడా ఆసక్తి కలిగిస్తూ ఉంటుంది. ఇందులో ప్రముఖమైంది హైదరాబాద్ లోని బాలాపూర్ గణేశ్ లడ్డూ. ప్రతిఏటా బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర పలుకుతూనే ఉంటుంది. గతేడాది కంటే ఈసారి 30వేలు అధికంగా రికార్డు ధర పలికి బాలాపూర్ లడ్డూ పేరు నిలిపింది.
బాలాపూర్ లడ్డూ ఈసారి ఏకంగా రూ.18.90 లక్షలు పలికింది. కడప జిల్లాకు చెందిన శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ వేలంపాటలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. 2019కి మించి ఈసారి భారీ ధర పలికింది. వేలంపాటలో మొత్తం 30 మంది పాల్గొన్నారు. వేలంలో ఇప్పటికే 24 మంది ఉండగా ఈసారి కొత్తగా మరో 6గురు కొత్తవారు వేలంపాటలో పాల్గొన్నట్టు కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈరోజు ఉదయమే బాలాపూర్ గణేశ్ ఊరేగింపుగా బయలుదేరాడు.
135227 111813What a lovely weblog. Ill surely be back once more. Please preserve writing! 858675
417259 157329Cpr KIts quite excellent read you know alot about this subject i see! 571417
887266 769004I believe this internet internet site has got very outstanding indited articles content material . 585901
902242 654658Howdy! I just wish to give a huge thumbs up for the wonderful information you may have here on this post. I will probably be coming back to your weblog for much more soon. 322518