Switch to English

Balakrishna: వైసీపీపై ప్రజా తిరుగుబాటు మొదలైంది: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,762FansLike
57,764FollowersFollow

Balakrishna: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ‘వైసీపీపై ప్రజా తిరుగుబాటు మొదలైంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు రెండు చోట్ల ఆధిక్యం ప్రదర్శిస్తుండడంపై నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఎన్ని అడ్డగోలు కుట్రలకు తెరలేపినా, విద్యాధికులు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటి చెప్పారనే వాదన రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఏడో తరగతి ఫెయిల్ అయినవారికి సైతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించడం పెను రాజకీయ దుమారానికి కారణమైన సంగతి తెలిసిందే.

వైసీపీ పెయిడ్ ఓటర్లు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ఎలాగైతే దాష్టీకం ప్రదర్శించారో, అదే తీరున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ హల్‌చల్ చేయడం పట్ల కొంత ఆందోళన వ్యక్తమైంది. అయితే, వైసీపీ పట్ల తీవ్ర ప్రజా వ్యతిరేకత వుండడంతో, వైసీపీ తాయిలాలు ఎక్కడా పనిచేసినట్లు కనిపించడంలేదు.

స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో ఎలాగూ అధికార పార్టీకే అడ్వాంటేజ్ వుంటుంది. కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిఖార్సయిన ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా చెప్పుకోవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలకు ఫలితమే ఈ నిదర్శనం..’ అంటూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాల విషయమై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించడం గమనార్హం. మరోపక్క, ఈ ఫలితాలు వైసీపీకి వ్యతిరేకంగా వస్తుండడంతో వైసీపీలో తీవ్ర గందరగోళం నెలకొంది.

అదే సమయంలో, ‘బైబై వైఎస్ జగన్’ అంటూ సోషల్ మీడియా వేదికగా హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి.

4 COMMENTS

సినిమా

Ntr-Rajamouli: ఎన్టీఆర్-రాజమౌళిపై దాదాసాహెబ్ ఫాల్కే మనవడి కామెంట్స్ వైరల్..!

Ntr-Rajamouli: భారతీయ సినిమాకు పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తెరకెక్కించేందుకు బాలీవుడ్ సిద్ధమైంది. అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందనే...

‘సింగిల్’ ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్.. అల్లు అరవింద్

సింగిల్ మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు అల్లు అరవింద్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. శ్రీ విష్ణు హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో...

చిరు-అనిల్ మూవీలో నయనతార ఫిక్స్.. క్రేజీ వీడియో..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీపై రోజుకొక అప్డేట్ ఇస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గురించి ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. చాలా మంది పేర్లు వినిపించాయి....

కన్నప్ప కామిక్ సిరీస్.. ఫైనల్ వీడియో రిలీజ్..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్లు జోరందుకున్నాయి. జూన్ 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్, కాజల్, మోహన్ లాల్ కీలక పాత్రల్లో...

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘వీరమల్లు’ రిలీజ్ డేట్ వచ్చేసింది

పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్ ఎంతగానో ఎదరు చూస్తున్న హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు ప్రకటించారు. జూన్ 12న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నామని...

రాజకీయం

పాకిస్థాన్ వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

పాకిస్థాన్ మన భారతదేశం జోలికి వస్తే వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం అని పవన్ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని.. అలాంటి వారిని అస్సలు క్షమించకూడదు అంటూ తెలిపారు....

లిక్కర్ స్కామ్: అన్యాయం, అక్రమం.. అంటూ వైసీపీ గగ్గోలు.!

దేశాన్ని కుదిపేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మంత్రి సహా ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్ళారు....

చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడుల జోరు..

ఏపీలో పారిశ్రామిక రంగం మళ్లీ పరుగులు పెడుతోంది. గత ఐదేళ్లలో అసలు ఏపీలో పెట్టుబడుల ఊసే లేదు. కేవలం ప్రచారాలకే పరిమితం అయింది వైసీపీ. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ...

రెడ్ బుక్ ను మరువం.. కేడర్ జోలికి వస్తే వదలనుః నారా లోకేష్‌

'కూటమి అధికారంలోకి వచ్చాక అందరినీ కలుపుకుని పోతున్నాం. సంక్షేమం, అభివృద్ధిని ఒకే తాటిపై తీసుకెళ్తున్నాం. అలా అని అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. రెడ్ బుక్ ను మరువం. కచ్చితంగా అమలు...

2029 నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇదీ.!

2024 ఎన్నికల్లో వై నాట్ 175 అని నినదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికారాన్ని కోల్పోయింది.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. నిజానికి, ఘోర పరాజయంపై వైసీపీ నేతలు ఓ స్పష్టతతోనే వున్నా,...

ఎక్కువ చదివినవి

చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడుల జోరు..

ఏపీలో పారిశ్రామిక రంగం మళ్లీ పరుగులు పెడుతోంది. గత ఐదేళ్లలో అసలు ఏపీలో పెట్టుబడుల ఊసే లేదు. కేవలం ప్రచారాలకే పరిమితం అయింది వైసీపీ. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ...

Sumanth: హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ తో పెళ్లి..! స్పందించిన హీరో సుమంత్

Sumanth: తనపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు హీరో సుమంత్. వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటవుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఇందుకు వీరిద్దరూ కలిసున్న ఫొటో...

Geethanjali: ప్రేమకథే కానీ, దృశ్యకావ్యం.. నిత్య యవ్వన ‘గీతాంజలి’కి 36 ఏళ్లు

Geethanjali: సినిమాలకు క్రౌడ్ పుల్లర్స్ యూత్. సినిమాకి ఎవర్ గ్రీన్ కంటెంట్ లవ్. రెండింటికీ అవినాభావ సంబంధమే ఉంది. అందుకే ప్రేమకథలది బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములా. యువత ధియేటర్లకు పరుగులు పెడతారు. ఫ్యామిలీ...

పాకిస్థాన్ వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

పాకిస్థాన్ మన భారతదేశం జోలికి వస్తే వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం అని పవన్ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని.. అలాంటి వారిని అస్సలు క్షమించకూడదు అంటూ తెలిపారు....

హార్ట్ బ్రేకింగ్.. టెస్ట్ క్రికెట్ కి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్

విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు, క్రికెట్ అభిమానులకు ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్. క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే రోహిత్ శర్మ ప్రకటించగా.. తాజాగా...