Switch to English

చిల్ అవుతున్న బాలకృష్ణ-హనీ రోజ్..! నెట్టింట పిక్ వైరల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,162FansLike
57,297FollowersFollow

సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ ను పురస్కరించుకుని చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెషన్ హాల్లో సెలబ్రేషన్స్ నిర్వహించింది. చిత్ర యూనిట్ పాల్గొన్న ఈ ఈవెంట్ సందడిగా జరిగింది. బాలకృష్ణ తనదైన శైలిలో హుషారు తెప్పించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీశ్ శంకర్, యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ పాల్గొన్నారు. అయితే.. ఫంక్షన్ కు సంబంధించి ఓ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఫంక్షన్ పూర్తయ్యాక చిత్ర యూనిట్ పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్రంలో ముఖ్య పాత్రలో నటించిన హనీ రోజ్ తో బాలకృష్ణ షాంపేన్ తాగుతున్న ఫొటో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ-హనీ రోజ్ ఒకరికొకరు.. తమ చేతులను కలిపుకుంటూ షాంపేన్ తాగుతూ చిల్ అవుతున్న ఫొటో బాగా వైరల్ అవుతోంది. బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ పిక్ చూసి బాలయ్య స్పెషల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan Birthday special: రామ్ చరణ్.. ‘చిన్నప్పుడే చిచ్చర పిడుగు’

Ram Charan Birthday special: రామ్ చరణ్.. టాలీవుడ్ మాత్రమే కాదు.. అమెరికాలో సైతం ఈ పేరు మారుమోగుతోంది. ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయస్థాయిలో తెలుగు వాడి...

Keerthy Suresh: కీర్తి సురేష్ మంచి మనసు.. దసరా టీమ్ కు...

Keerthy Suresh: 'మహానటి' కీర్తి సురేష్ మంచి మనసు చాటుకుంది. నాచురల్ స్టార్ నాని- కీర్తి కలిసి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'దసరా'. ఇటీవలే షూటింగ్...

RRR: నాటు-నాటు అంటూ జర్మన్ ఎంబసీ స్ట్రీట్ డ్యాన్స్.. వీడియో వైరల్

RRR: ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చిన అచ్చ తెలుగు పాట నాటు నాటు సంచలనాలు తెలిసిందే. ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో తెలుగు...

Jr Ntr: ఎన్టీఆర్ 30.. ఈ వార్త నిజమేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. 'ఎన్టీఆర్ 30' పేరుతో ప్రచారంలో ఉంది....

Buggana: బుగ్గన కొత్త బుడగ.! బాధ్యతాయుత మద్యపానం.!

Buggana: మద్యపానం బాధ్యతా రాహిత్యం.! ఔను, ఇందులో ఇంకో మాటకు తావు లేదు. మద్యపానమే కాదు, ధూమపానం కూడా.! ఎందుకంటే, మద్యపానం వల్ల అనారోగ్య సమస్యలొస్తాయ్....

రాజకీయం

Pawan Kalyan: ‘చట్టసభల్లో ఈ దాడులు భావ్యమేనా?’: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల దాడుల ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. టిడిపి ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.ఈ మేరకు ఆయన సోషల్...

AP Assembly: ఏపీ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు

ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 1 పై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి ఎమ్మెల్యేలు ఈ విషయంపై చర్చ జరగాలంటూ సోమవారం...

Perni Nani: ప్రజలు వేరు.. పట్టభద్రులు వేరు.! పేర్ని నాని ‘బులుగు’ సిద్ధాంతం.!

Perni Nani: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు అధికార వైసీపీకి గుండు కొట్టేశారు. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే.! మూడు రాజధానులన్నారు.. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ వైసీపీని ఓటర్లు నిండా ముంచేశారు.!...

CM Jagan: ప్రయాణం హెలికాప్టర్ లో..ఆంక్షలు రోడ్డుమీద..

CM Jagan:'జగనన్న విద్యా దీవెన' నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం ఆదివారం జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఇందుకు వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి...

Sajjala: వైఎస్సార్సీపీకి సజ్జల వెన్నుపోటు..?

Sajjala: గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి హవా కనిపించడంలేదు. వైవీ సుబ్బారెడ్డి హంగామా కూడా తగ్గింది. వైసీపీలో వైఎస్ జగన్ తర్వాత ఎవరు.? అంటే ఒకప్పుడు వైవీ సుబ్బారెడ్డి...

ఎక్కువ చదివినవి

Andhra Pradesh: ముందస్తు ఎన్నికలపై పవన్ కళ్యాణ్ స్పష్టమైన సంకేతం.!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం ఈనాటిది కాదు.! ఏప్రిల్ తర్వాత ఏ క్షణాన అయినా వైఎస్ జగన్ సర్కారు కుప్ప కూలిపోతుందన్న ఊహాగానాలు ఈ మధ్య బలంగా...

Ramgopal Varma: 37 ఏళ్ల తర్వాత డిగ్రీ పట్టా అందుకున్న రామ్ గోపాల్ వర్మ

Ramgopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఏకంగా 37 ఏళ్ల తర్వాత తన డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు వర్మ. ఈయన ఇంజనీరింగ్...

YS Viveka: వివేక హత్య కేసు: “ఇవన్నీ మామూలేగా అన్నారు”:సునీత రెడ్డి

YS Viveka: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన తొలినాళ్లలో ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారని వివేకా కుమార్తె సునీత పేర్కొన్నారు. కడప కర్నూలు ప్రాంతంలో ఇవన్నీ మామూలేనని...

Pawan Kalyan: వారాహిపై సభకు బయలుదేరిన జనసేనాని .. బెజవాడలో కోలాహలం

జనసేన పదో ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ వారాహి వాహనంలో మచిలీపట్నం బయలుదేరారు. అశేష అభిమానులు, జనసేన కార్యకర్తలతో భారీ ర్యాలీ కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ కు ఆటోనగర్ వద్ద అభిమానులు...

Krishnavamsi: ఒక్క సీన్ 36 గంటలు చిత్రీకరించాం: కృష్ణవంశీ

Krishnavamsi: క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ణవంశీ తాజా చిత్రం 'రంగమార్తాండ' ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో భాగంగా చిత్ర బృందం ప్రమోషన్లు మొదలుపెట్టింది. ఈ సందర్భంగా డైరెక్టర్ క్రిష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో...