Karnataka: ఏటీఎం వాహన సిబ్బందిపై దొంగల కాల్పులు, నగదు చోరీ.. ఒకరి మృతి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,673FansLike
57,764FollowersFollow

Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. పట్టపగలే సినీ ఫక్కీలో జరిగిన దొంగతనం, కాల్పులు కలకలం రేపాయి. దోపీడీ దొంగల బీభత్సంతో ఆ ప్రాంతమంతా బీతావాహ వాతావరణం నెలకొంది. ఏటీఎంలో నగదు పెట్టేందుకు వచ్చిన బ్యాంకు సిబ్బందిపై దొంగలు కాల్పులు జరపడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటకలోని బీదర పట్టణంలో దోపిడీ దొంగలు దారుణానికి తెగబడ్డారు. నగరం నడిబొడ్డున శివాజీ చౌక్ లోని ఓ ఏటీఎంలో నగదు పెట్టేందుకు సిబ్బంది వచ్చారు. ఈక్రమంలో వారిని అనుసరించిన ఇద్దరు దొంగలు బైక్ పై వచ్చి నగదు బయటకు తీసే సమయంలో కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

అయితే.. దుండగుల కాల్పుల్లో భద్రతా సిబ్బందిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తూండగా మార్గమధ్యలో చనిపోయారు. దుండగులు నగదును తీసుకుని పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. స్థానిక కలెక్టరేట్ సమీపంలోనే కాల్పులు జరగడం కలకలం రేపింది.

సినిమా

బుమ్రా గురించి రామ్ చరణ్‌కి తెలియదా? ట్రోల్ చేస్తున్న వారిపై ఫ్యాన్స్...

మెగా పవర్ స్టార్ Ram Charan భోపాల్‌లో జరిగిన పెద్ది కి ఆవాజ్ ఈవెంట్‌లో చేసిన ఒక వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. భారత...

‘పెద్ది’ నా కెరీర్‌లో నంబర్ వన్ సినిమా అవుతుంది: భోపాల్ ఈవెంట్‌లో...

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది దేశవ్యాప్తంగా భారీ అంచనాలు పెంచుకుంటోంది. ఇప్పటికే...

‘పెద్ది’పై వివాదం.. నట్టి కుమార్ ఆమరణ దీక్ష హెచ్చరిక

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా విడుదల నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వైఖరిపై సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ తీవ్ర...

Chiranjeevi: మెగా న్యూస్..! త్వరలో ‘చిరంజీవి పోడ్ కాస్ట్’

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి త్వరలో ఓ మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారా..? అంటే ఔననే సమాధానమే వస్తోంది. దశాబ్దాలుగా భారీ ఫ్యాన్ బేస్ తోపాటు ఫ్యామిలీ...

Rukmini Vasanth: నెట్టింట రుక్మిణి వసంత్ బికినీ ఫొటోలు వైరల్..! నటి...

Rukmini Vasanth: ఇటివల హీరోయిన్లకు ఏఐ సాంకేతికత పెద్ద తలనొప్పిగా మారింది. టెక్నాలజీ సాయంతో వారి ఫొటోలను మార్పింగ్ చేసి అసభ్యకరమైన రీతిలో సోషల్ మీడియాలో...

రాజకీయం

వైఎస్సార్ మరణంపై జగన్ కొత్త వ్యాఖ్యలు.. మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలేనా?

Y. S. Jagan Mohan Reddy చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy...

తప్పు వ్యాఖ్యల తర్వాత నాగేశ్వర్ టార్గెట్ టీడీపీనా?

Professor Nageshwar చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. పవన్ కళ్యాణ్‌, అమిత్ షా మధ్య జరిగినట్టుగా ప్రచారం చేసిన సమావేశ వివరాలు వాస్తవాలకు విరుద్ధమని బయటపడటంతో, ప్రొఫెసర్...

సెంట్రింగ్ కార్మికుల దీక్షకు జనసేన మద్దతు.. ప్రేమ్ కుమార్ కీలక డిమాండ్లు

హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద గత రెండు రోజులుగా నిరాహార దీక్ష నిర్వహిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కార్మికులు, గుత్తేదారుల అసోసియేషన్ సభ్యులకు జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. కార్మిక...

జగన్‌పై పయ్యావుల ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ నెవ్వర్ ఎగైన్”

Payyavula Keshav వైసీపీ అధినేత Y. S. Jagan Mohan Reddy వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలో బీజేపీ ఎంపీ C. M. Ramesh తో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో...

జగన్‌పై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు.. జమ్మలమడుగులో రాజకీయ వేడి

Nara Lokesh జమ్మలమడుగు పర్యటనలో వైసీపీ అధినేత Y. S. Jagan Mohan Reddy పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం దత్తలూరులో నిర్వహించిన టీడీపీ కార్యకర్తలు, నేతల...

ఎక్కువ చదివినవి

సెంట్రింగ్ కార్మికుల దీక్షకు జనసేన మద్దతు.. ప్రేమ్ కుమార్ కీలక డిమాండ్లు

హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద గత రెండు రోజులుగా నిరాహార దీక్ష నిర్వహిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కార్మికులు, గుత్తేదారుల అసోసియేషన్ సభ్యులకు జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. కార్మిక...

లులు హైపర్‌మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. 150 కిలోల పాడైన ఆహారం స్వాధీనం

LuLu Hypermarket పై ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడ్డాయి. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కూకట్‌పల్లి KPHB కాలనీలో ఉన్న ఈ...

మాసబ్ ట్యాంక్‌లో న్యాయవాదిపై SUV దాడి.. చికిత్స పొందుతూ మొయినుద్దీన్ మృతి

హైదరాబాద్‌లో సంచలనం రేపిన హిట్ అండ్ రన్ ఘటనలో సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మృతి చెందారు. మాసబ్ ట్యాంక్ ప్రాంతంలోని తన నివాసం బయట శనివారం ఉదయం జరిగిన ఈ ఘటన...

అత్తాపూర్‌లో అర్ధరాత్రి కిడ్నాప్ .. థార్ కారును ఛేజ్ చేసిన పోలీసులు

హైదరాబాద్‌లోని Attapur ప్రాంతంలో అర్ధరాత్రి జరిగిన యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. నలుగురు యువకులు ఓ యువతిని బలవంతంగా థార్ కారులో ఎక్కించుకొని తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర...

‘పెద్ది’కి హైప్ డోస్ ఎక్కువైందా..? మాటలతోనే అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్తున్న బుచ్చిబాబు!

Peddi ప్రమోషన్స్ మొదలైన దగ్గర నుంచి దర్శకుడు Buchi Babu Sana వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాడు. దాదాపు ప్రతి ఇంటర్వ్యూలోనూ దర్శకుడు సినిమా గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాడు....