గుర్గ్రాంలోని ఏటీఎంలో ఇద్దరు ముసుగు వేసుకుని వచ్చి ఏకంగా 42.39 లక్షల డబ్బును చోరీ చేశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగలు ఏటీఎంను పగులగొట్టకుండా హ్యాకింగ్ చేసి ఏమాత్రం అనుమానం రాకుండా డబ్బు అన్ని ఎత్తుకు వెళ్లారు. ఏటీఎం పని చేయడం లేదు అంటూ ఫిర్యాదు రావడంతో బ్యాంకు అధికారులు ఏటీఎంకు వెళ్లగా అందులో డబ్బులు ఏమీ లేకపోవడంతో నోరు వెళ్లబెట్టారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు రంగంలోకి దిగి సిసిటీవీ ఫుటేజ్ను పరిశీలించగా వారు ఆశ్చర్యపోయారు. దొంగతనంకు వచ్చిన దొంగలు చాలా తెలివిగా ప్రవర్తించారు. మొదట వారు ముసుగులు వేసుకుని వచ్చి కెమెరా లెన్స్ తొలగించారు. దాంతో కెమెరా పని చేయడం మానేసింది. ఆ తర్వాత వారు హ్యాకింగ్ చేసి ఏటీఎం నుండి డబ్బులు తీసుకున్నారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున దొంగలు కష్టపడకుండానే హ్యాంకింగ్ పరికరంతో పని ముగించేశారు. దొంగతనం జరిగి వారం రోజులు అయినా పోలీసులు వారిని మాత్రం గుర్తించలేక పోయారు. ఈ దొంగతనంలో బ్యాంకు అధికారుల హస్తం ఏమైనా ఉందా అనే దిశగా కూడా విచారణ జరుగుతోంది.
176390 15416I truly thankful to locate this website on bing, just what I was looking for : D too bookmarked . 776548
2734 621430Uncover out these pointers read on and learn to know how to submit an application doing this which you policy your corporation today. alertpay 937807
881395 480336You produced some 1st rate factors there. I seemed on the internet for the difficulty and located many people will go along with together along with your site. 664220