రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి రెండు రోజుల్లో వెలువరించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అయితే.. 2021కి జనాభా లెక్కల సేకరణ పూర్తి కావాల్సి ఉండగా కోవిడ్ వాల్ల వాయిదా పడటం ఇందుకు అడ్డంకిగా మారనుంది. జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కాకుండా జిల్లాల భౌగోళిక సరిహద్దులు మార్చరాదనే కేంద్రం నిబంధన అమలులో ఉంది.
జనాభా లెక్కల ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది..? ప్రత్యామ్నాయాలు అలోచిస్తుందా..? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రంలోని 25 లోక్ సభ నియోజకవర్గాల ప్రకారం జిల్లాలు ఏర్పాటు చేయాలని ఓ ప్రతిపాదన గతంలో ఉంది. అయితే.. అరకు లోక్ సభ స్థానం భౌగోళికంగా విస్తారంగా ఉండటంతో దీనిని రెండు జిల్లాలుగా చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా 26 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
83832 113232This web site is actually a walk-through it actually could be the details you wanted concerning this and didnt know who to inquire about. Glimpse here, and you will totally discover it. 214616
915687 156854Thanks so much for an additional post. I be able to get that kind of data info. friend, and exactly. 837725
514871 156203I saw a lot of website but I believe this one has got something particular in it in it 379906