వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు కొన్ని హామీలు ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పెన్షన్ ఆపబోమని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్టుగా జగన్ పెన్షన్ ను ఆపకుండా ఇస్తున్నారు. పెన్షన్ విధానం వలన రాష్ట్రప్రభుత్వానికి ప్రతినెలా రూ. 1320 కోట్ల రూపాయలు ఖర్చు అంటున్నాయి. ఇప్పటి వరకు 55 లక్షల మందికి పెన్షన్ వస్తున్నది. దీనికి మరో 5 లక్షల మంది ఈ నెల నుంచి యాడ్ కాబోతున్నారు. మొత్తం మీద ఈనెల నుంచి 60 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.
మరో 5 లక్షల మంది కొత్తగా యాడ్ కావడంతో ప్రభుత్వానికి అందనంగా రూ. 200 కోట్లు ఖర్చు అవుతున్నది. మార్చి నెలలో ప్రభుత్వం 2020-21 వ సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నది. ఇందులో 10శాతం బడ్జెట్ ను పెన్షన్ కోసం వినియోగించబోతున్నారని తెలుస్తోంది. కేవలం ముసలివాళ్లను మాత్రమే పెన్షన్ ఇవ్వడం లేదు. చాలా రకాల పెన్షన్లను ఏపి ప్రభుత్వం అందిస్తున్నది.
ముసలి, వితంతు, ఒంటరి మహిళలు, చేనేత, కార్మికులకు రూ. 2250
చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి రూ. 3000
తలసేమియా, బోదకాలు, డయాలసిస్ వారికీ రూ. 5000
పక్షవాతం, రక్తహీనతతో బాధపడేవారికి రూ. 10000 చొప్పున ప్రభుత్వం నెలనెలా సహాయం అందిస్తోంది.
ప్రభుత్వ ఖజానాలో డబ్బులేకపోయినా, ఈ పెన్షన్ విధానం మాత్రం ఆగకూడదని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది.
172063 995149Outstanding post, I think blog owners should larn a good deal from this blog its actually user genial . 265452
772289 11790I was searching at some of your articles on this web site and I believe this internet internet site is truly instructive! Keep on posting . 695029
583251 321006Greatest fighter toasts ought to entertain and supply prize on your couples. Initially audio system next to obnoxious crowd would be wise to realize 1 specific gold colored strategy as to public speaking, which is individual interests self. best man jokes 401407
426082 23516You genuinely really should experience a tournament for starters of the finest blogs online. Let me recommend this wonderful website! 550742