ఆంధ్రప్రదేశ్ లో పేద ముస్లిం మైనారిటీ యువతులకు పెళ్లి సందర్భంగా ఆర్థికసాయం అందించేందుకు ప్రకటించిన దుల్హన్ పథకం నిలిపివేసినట్లు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఆర్థిక ఇబ్బందులతో దుల్హన్ పథకం నిలిపివేసినట్లు హైకోర్టుకు వివరణ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో దుల్హన్ పథకం ద్వారా ముస్లిం మైనారిటీ యువతులకు వారి వివాహ సమయంలో రూ.50 వేలు ఆర్థికసాయం అందించింది.
ప్రస్తుతం దుల్హన్ పథకం నిలిపివేతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు విదేశీ విద్యా పథకం కూడా అమలు కాలేదని.. గత ప్రభుత్వ హయాంలో 15లక్షల వరకూ సాయం అందేదని అన్నారు. 2018,2019 సంవత్సరాల్లో విదేశీ విద్యా అభ్యసించిన 574 మందికి ఇప్పటికీ సాయం అందలేదని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
480334 481183Real informative and great anatomical structure of topic material , now thats user pleasant (:. 346882
631266 846957Read More HERE. I bookmarked it. 481266
841601 467242I likewise conceive thus, perfectly written post! . 893374
571883 645474Lots of writers recommend just writing and composing no matter how bad and if the story is going to develop, you will suddenly hit the zone and itll develop. 997968
75502 169506I surely did not recognize that. Learnt 1 thing new today! Thanks for that. 565340