ఏపీలో గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలు జరుగనున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన సిద్ధం చేస్తోంది. తాము పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బదిలీలు చేపట్టాలని కోరగా సీఎం జగన్ అంగీకరించారని.. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి తెలిపారు.
25 ఏళ్ళుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా ఒకేసారి పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించడంపై ఎంపీడీవోల సంఘం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి సన్మానించి, ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘గతంలో ఉన్నట్టుగా 8ఏళ్లు కాకుండా ఒకేచోట పనిచేసిన టీచర్ ను 5 ఏళ్లకే బదిలీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలో మాదిరిగానే విధానాలు ఉండాలని సీఎంను కోరాం. దీనిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు’ అని అన్నారు.
487118 117228Exceptional weblog here! Also your internet site loads up quite quickly! What host are you using? Can I get your affiliate link to your host? I wish my internet site loaded up as quick as yours lol xrumer 625685
459216 952077hello I was really impressed with the setup you used with this web site. I use blogs my self so great job. definatly adding to bookmarks. 805808
453611 371191I certainly enjoyed the method that you explore your experience and perception of the area of interest 571968