Switch to English

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళి ఏం సాధించినట్టు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. తప్పేముంది.. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా మరికొందరు కేంద్ర మంత్రుల్ని కలిసి, రాష్ట్ర సమస్యలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్చిస్తే, తప్పు పట్టడానికేమీ లేదు.

కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు ఢిల్లీకి వెళ్ళి ఉత్త చేతులతో తిరిగొచ్చారు. ఇప్పుడూ అదే జరిగిందా.? అన్నదే అసలు ప్రశ్న. ప్రత్యేక హోదాతో మొదలు పెడితే, పాత వ్యవహారాలే పదుల సంఖ్యలో వుంటాయి. వేటికీ ఇంతవరకు పరిష్కారం దొరకలేదు, సమీప భవిష్యత్తులో దొరికే అవకాశమూ లేదు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడూ ఇదే సమస్య. చిన్న తేడా ఏంటంటే, చంద్రబాబుతోపాటు పలువురు కేంద్ర మంత్రులు అప్పట్లో మీడియా ముందుకొచ్చి, నాలుగు మాటలు మాట్లాడేవారు.. చేతల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం ఏమీ లేకపోయినా.

ఇక, అప్పట్లో.. అంటే, వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా వున్న సమయంలో రాష్ట్రానికి ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టు వస్తూ వుండేది. అది టీడీపీ ఘనత కింద వెయ్యాలా.? బీజేపీ ఖాతాలో వెయ్యాలా.? అన్నది వేరే చర్చ.

గడచిన రెండున్నరేళ్ళలో అయితే, రాష్ట్రం తరఫున కేంద్రానికి వినతులు వెళుతున్నాయి తప్ప, అట్నుంచి సానుకూలమైన కబురు రావడంలేదు ఏ విషయంలోనూ. ఢిల్లీకి వైఎస్ జగన్ వెళితే చాలు, వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో బీభత్సమైన ఎలివేషన్లు ఇచ్చేస్తున్నారు.. టీడీపీ మద్దతుదారులు నానా రకాల సెటైర్లూ వేస్తున్నారు.

వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళడమంటే చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టడమే.. అంటారు వైసీపీ మద్దతుదారులు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుట్టిన ప్రతిసారీ ఢిల్లీకి వెళుతుంటారన్నది టీడీపీ మద్దతుదారుల వాదన. అంతే తప్ప, రాష్ట్రం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళుతున్నారన్న చర్చే జరగదు.

‘ఢిల్లీకి వచ్చిన విషయమిది.. అక్కడ పరిష్కారమైన సమస్య ఇదీ..’ అని ముఖ్యమంత్రి చెప్పుకోలేని పరిస్థితి రావడాన్ని ఏమనుకోవాలి.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

Siddharth: వివాహ బంధంలోకి సిద్ధార్ధ్-అదితిరావు హైదరీ

Siddarth: హీరో సిద్ధార్ధ్ (Siddarth), హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాధస్వామి ఆలయంలో వీరి వివాహం బుధవారం జరిగింది....

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ లేఖ

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన మ్యాజిక్ చూపాలని ప్రయత్నిస్తోంది. అయితే.. అధికారంలో...