Switch to English

ఏపీ సీఎం చంద్రబాబు ప్లానింగ్: అమరావతి.. అంతకన్నా ముందే.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,125FansLike
57,764FollowersFollow

ఎప్పుడో పునాదులు పడిపోయాయ్.. కొన్ని భవనాల నిర్మాణం కూడా దాదాపు పూర్తయ్యింది.. కాకపోతే, వైసీపీ హయాంలో మూలన పడేసిన దరిమిలా, వాటన్నిటికీ కొత్త కళ తీసుకురావడానికి కొంత సమయం పట్టింది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి గురించే ఇదంతా.

గడచిన ఏడాది కాలంలో అమరావతిలో రాజధానికి సంబంధించిన కార్యకలాపాలు క్రమక్రమంగా పుంజుకుంటున్నాయి. ఓ వైపు ప్రభుత్వం తరఫున యాక్టివిటీ, ఇంకో వైపు ప్రైవేటు స్థలాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ల దగ్గర్నుంచి, ఇతరత్రా వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడం.. వెరసి, గడచిన ఏడాదిగా అమరావతిలో సందడి వాతావరణం కనిపిస్తోంది.

రానున్న రోజుల్లో ఈ యాక్టివిటీ మరింత పెరగనుంది. గతంలో వేసిన పునాదులపైన భవనాల్ని నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ లభించిన దరిమిలా, అత్యంత వేగంగా ఆయా భవనాల నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం వుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

2028 చివరి నాటికి, అమరావతికి రాజధాని రూపు పూర్తిస్థాయిలో వస్తుందన్నది రాష్ట్ర ప్రభుత్వ తాజా అంచనా. అయితే, అంతకన్నా ముందే, రాజధాని అమరావతి పనులు పూర్తి స్థాయిలో ఓ కొలిక్కి తీసుకురావాలని ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నారట.

గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్ల నేపథ్యంలో (తాత్కాలిక ప్రస్తావన), ఈసారి వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మంత్రి నారాయణ కనుసన్నల్లో రాజధాని నిర్మాణ పనులు నడుస్తున్నాయి. అదే సమయంలో, మంత్రి నారా లోకేష్ కూడా ఇకపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారట రాజధానిపై.

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షణలో నారాయణ, లోకేష్.. రాజధాని పనుల్ని ఎప్పటికప్పుడు తీసుకెళ్ళాల్సిన స్థాయిలో రాజధాని పనుల్ని ముందుకు తీసుకెళతారని తెలుస్తోంది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం, అమరావతి నిర్మాణం ఎంత వేగంగా కొలిక్కి వస్తే, ప్రభుత్వానికి అంత అడ్వాంటేజ్.. అంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన ప్రతిసారీ తనదైన అభిప్రాయాన్ని కుండబద్దలుగొడుతున్నారట.

సినిమా

ప్రెగ్నెన్సీ రూమర్లకు ఫుల్‌స్టాప్‌: శోభితా లేటెస్ట్‌ లుక్‌తో క్లారిటీ

అక్కినేని కుటుంబంలో వారసులు రాబోతున్నారంటూ, హీరోయిన్‌ శోభితా దూళిపాళ ప్రెగ్నెంట్‌గా ఉందనే వార్తలు ఇటీవల సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అయ్యాయి. ఈ రూమర్లపై ఎలాంటి...

మూడో రోజు 183 కోట్లు.. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ దూకుడు

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన దూకుడు చూపుతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన మూడు రోజుల్లోనే...

సోషల్ మీడియా షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’:...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్ షోల తర్వాత సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి పేరుతో మార్మోగిపోతోంది. X, ఇన్‌స్టాగ్రామ్,...

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

రాజకీయం

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టి...

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

ఎక్కువ చదివినవి

మూడో రోజు 183 కోట్లు.. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ దూకుడు

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన దూకుడు చూపుతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.183 కోట్లకు...

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టి...

కోడిపందాలు కాదు.. సంస్కృతి వెలుగులు కావాలి: పిఠాపురం నుంచే మార్పు మొదలు

తెలుగు లోగిళ్లను వెలుగు వాకిళ్లుగా మార్చే సంక్రాంతి పండుగను ఆచారం, సంప్రదాయాల ప్రతీకగా భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ అన్నారు. కోడిపందాలు, పేకాట, ఇతర జూదాలు...

Chiranjeevi: ‘హుక్ స్టెప్’ పాటలో మెగాస్టార్ వింటేజ్ స్టెప్స్.. ఫ్యాన్స్ కి కిక్కే కిక్కు

Chiranjeevi: వింటేజ్ మెగాస్టార్ అంటే ఏంటో అనుకున్నాం..! ఈయన వింటేజ్ మెగాస్టార్ కాదు.. హీ ఈజ్ టైమ్ బ్యాక్ మెగాస్టార్.. అంటూ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా నుంచి నాలుగో...

MSG: ‘చిరంజీవి’ పేరు మీదే రికార్డులంటే ఇదేమరి..

MSG: వాల్తేరు వీరయ్యలో చిరంజీవి రియల్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఓ డైలాగ్ ఉంటుంది. ‘రికార్డుల్లో నా పేరు కాదు.. నా పేరు మీదే రికార్డులు ఉంటాయి’ అని. ఇప్పుడదే నిరూపిస్తున్నారు...