ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ పంచాయతీ షురూ అయింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్ పోస్టు వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న వాహనాలను నిలిపివేస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం 10 గంటల వరకు లాక్ డౌన్ మినహాయింపు ఉన్నా.. తెలంగాణ పోలీసులు వాహనాలను అనుమతించడంలేదు. ఈపాస్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని పోలీసులు స్పష్టంచేస్తున్నారు. ఎమర్జెన్సీ వాహనాలకు మాత్రం గుర్తింపు కార్డులు చూపి అనుమతి ఇస్తున్నారు. దీంతో సరిహద్దుల్లో మరోసారి వివాదం రాజుకున్నట్టయింది.
ఇటీవల కోవిడ్ రోగులతో వస్తున్న అంబులెన్సులను కూడా పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించడంతో వాటికి అనుమతి ఇచ్చారు. తాజాగా రాష్ట్రంలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో పోలీసులు శనివారం నుంచి గట్టిగా దృష్టి సారించారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల అతిగా కూడా ప్రవర్తించారనే విమర్శలు వచ్చాయి. లాక్ డౌన్ లో మినహాయింపు ఉన్న ఫుడ్ డెలివరీ, ఈ కామర్స్ సేవలను కూడా అడ్డుకోవడంపై పలువురు మండిపడ్డారు. దీంతో శనివారం నుంచి వారి సేవలు యథాతథంగా అందించవచ్చని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
282696 104826Genuinely good style and style and excellent content , nothing at all else we need to have : D. 485020
491496 346308Yay google is my king assisted me to discover this outstanding internet site! . 411745
703153 837173An intriguing discussion will likely be worth comment. Im sure that you need to have to write more about this topic, it may possibly not be a taboo topic but typically consumers are too couple of to chat on such topics. To another. Cheers 267693
878919 44331As I site possessor I feel the content material here is really superb , appreciate it for your efforts. 790360