విజయ్ దేవరకొండ ఇటీవలే వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా తీవ్రంగా నిరాశ పర్చినా కూడా వెంటనే విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం షూటింగ్ లో బిజీ అయ్యాడు. ఆ సినిమా విడుదలకు ముందే విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ప్రారంభం అయిన విషయం తెల్సిందే. లైగర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ముంబయిలో ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం రెండవ షెడ్యూల్ కూడా ప్రారంభం అయ్యింది.
మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యే వరకు కూడా ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకు జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను ఎంపిక చేయాలని నిర్ణయించారు. కాని జాన్వీ కపూర్ సెట్ అవ్వలేదు. చివరకు విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండేను ఎంపిక చేయడం జరిగింది. తాజాగా ఆమె షూటింగ్లో జాయిన్ అయ్యింది. విజయ్ దేవరకొండతో కలిసి ఈ అమ్మడు షూటింగ్లో పాల్గొన్న విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
అనన్య పాండే ప్రస్తుతం బాలీవుడ్లో క్రేజీ హీరోయిన్. కరణ్ జోహార్ ఈమెను పరిచయం చేసిన విషయం తెల్సిందే. లైగర్ కు కరణ్ జోహార్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ అమ్మడిని పూరికి రిఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న అనన్య పాండేకు తెలుగులో ఏ స్థాయి ఎంట్రీ దక్కబోతుందో చూడాలి.
921146 164984I like this weblog so considerably, saved to my bookmarks . 930901
30945 897914Awesome read , Im going to spend more time researching this topic 226269
I got this site from my pal who shared with me on the topic of this website and at the moment this time I
am browsing this web site and reading very informative posts at this time.