Switch to English

కరోనాతో చనిపోయిన భర్త మృతదేహం మిస్సింగ్.. వృద్ధురాలి ఆవేదన.. చివరకు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ మృతుడి మిస్సింగ్ సంచలనం రేపింది. కరోనాతో వసంతరావు అనే వృద్ధుడు జూన్ 25న కరోనాతో మృతి చెందినా కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వలేదు. మృతదేహాన్ని వారం రోజులుగా మార్చురీలోనే ఉన్న విషయాన్ని సిబ్బందే గుర్తించకపోయారు. పోలీస్ కేసు.. మీడియాలో కథనాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చివరకు వసంతరావు మృతదేహాన్ని ఆస్పత్రిలోనే గుర్తించడం విశేషం.

విజయవాడలో జరిగిన ఈ సంఘటన వ్యవస్థాగత లోపానికి సాక్ష్యంగా నిలుస్తోంది. వన్ టౌన్ కు చెందిన వసంతరావు ధనలక్ష్మీ భార్యాభర్తలు. వసంతరావు అనారోగ్యంగా ఉండడంతో స్థానిక ఆస్పత్రిలో వైద్యం చేయించారు. కరోనా లక్షణాలు వెలుగుచూడడంతో భర్తను ధనలక్ష్మి జూన్24న ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. వసంతరావును వెంటిలేటర్ పై ఉంచి ధనలక్షిని ఇంటికి పంపేశారు. అయతే.. 25వ తేదీ ఉదయం ఆస్పత్రికి వెళ్లగా వసంతరావు లేడని ఆస్పత్రిలో చెప్పడంతో ధనలక్ష్మి విస్తుపోయింది. ఈ విషయమై అక్కడి వైద్యులకు, ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఆమె గోడు ఎవరూ పట్టించుకోలేదు.

ముందురోజు ఆస్పత్రిలో చేర్పించిన భర్త ఏమయ్యాడో తెలియక ఆ వృద్ధురాలు తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో పోలీసులను ఆశ్రయించింది. వారు విచారణ చేయడం.. వృద్ధుడి మిస్సింగ్ అంటూ మీడియాలో కథనాలు రావడంతో ఆస్పత్రి వర్గాలు, ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమేరాల్లో ఫుటేజీలతో పరిశీలించారు. జూన్ 24న ఆస్పత్రిలో జాయిన్ కావడం వరకే ఉంది. మొత్తానకి జూన్ 25నే వసంతరావు మృతిచెందడంతో మృతదేహం వారం రోజులుగా మర్చురీలోనే ఉండిపోయినట్టు గుర్తించారు.

నిజానికి కోవిడ్ మృతుల వివరాలను ఫోన్ లో పొటో తీసి.. ఆస్పత్రి సిబ్బందే.. నేరుగా ఖననం చేసేందుకు తీసుకెళ్తారు. కానీ.. ప్రభుత్వాసుపత్రి సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం వల్ల ఎటువంటి సమాచారం ఆమెకు దక్కలేదు. పైగా కోవిడ్ మృతదేహం అన్ని రోజులు ఉండిపోవడం కలకలం రేపుతోంది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో ధనలక్ష్మిని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

ఎక్కువ చదివినవి

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...