నెల రోజుల క్రితం అమిత్ షా కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. ఆయన కరోనాను ఈజీగానే జయించినప్పటికి అప్పటి నుండి ఆయన్ను ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతూనే ఉంది. కరోనా నెగటివ్ వచ్చి డిశ్చార్జ్ అయిన తర్వాత అస్వస్థతతో అమిత్ షా ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కోలుకుని ఇంటికి చేరుకున్నారు.
మళ్లీ గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా ఉండటం లేదట. శ్వాసకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న కారణంగా నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఆయన్ను ఎయిమ్స్ లో చేర్పించినట్లుగా అధికార వర్గాల వారు చెబుతున్నారు. ప్రస్తుతం షా కు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. కరోనాను జయించిన తర్వాత ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
40770 350098Hey, you used to write wonderful, but the last few posts have been kinda boringK I miss your super writings. Past several posts are just slightly bit out of track! come on! 795363
60670 708737Woh I like your posts , saved to fav! . 968802