Switch to English

హరి హర వీరమల్లుతో పాన్ ఇండియా హిట్ కొడుతాంః నిర్మాత ఎ.ఎం. రత్నం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,855FansLike
57,764FollowersFollow

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ తో తీస్తున్న హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీ హిట్ కొడుతుందని నిర్మాత ఎ.ఎం. రత్నం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తోంది కాబట్టి.. ప్రేక్షకులకు, పవన్ ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ తెలిపారు. ఫిబ్రవరి 4న ఆయన బర్త్ డే సందర్భంగా మూవీ గురించి మాట్లాడారు. ఆయన నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాను జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే మెజార్టీ భాగం పూర్తి అయింది. మొన్ననే ఓ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు మూవీ నుంచి.

పవన్ కల్యాణ్‌ తో ఎఎం రత్నంకు చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ఖుషి సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దాని తర్వాత బంగారం సినిమా వచ్చింది. ఆ మూవీ పవన్ ఫ్యాన్స్ కు సంతృప్తి పరిచింది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రాబోతోంది. దీన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌ సినిమాల్లో ఇదే మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ. ఆయన చివరగా బ్రో సినిమాలో నటించారు.

హరిహర వీరమల్లు భారీ బడ్జెట్ తో వస్తోంది. పైగా పీరియాడికల్ మూవీ కావడంతో అంచనాలు మామూలుగా లేవు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన నుంచి వస్తున్న మొదటి మూవీ కూడా ఇదే. ఏఎం రత్నం గతంలో నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో హిట్ సినిమాలు తీశారు. ఫిల్మ్ ఫేర్, నంది అవార్డులు కూడా అందుకున్నారు. మెగా బడ్జెట్ సినిమాల నిర్మాతగా పేరున్న ఆయనకు.. ఈ మూవీ కమ్ బ్యాక్ అవుతుందని అంతా ఆశిస్తున్నారు.

సినిమా

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

రాజకీయం

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

ఆరేళ్లుగా పోరాడుతున్నా.. నిందితులు బయటే తిరుగుతున్నారుః వైఎస్ సునీత

తన తండ్రి చనిపోయి ఆరేళ్లు గడుస్తోందని.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతున్నట్టు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన వారిలో ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని.. మిగతా వారంతా...

పారిశుద్ధ్యం, స్వచ్ఛత పట్ల ప్రజల్లో మార్పు రావాలి : నారా లోకేష్

పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలని వారిలో చైతన్యం కలిగించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. కూటమి...

జయకేతనం.! పవన్ కళ్యాణ్ తెచ్చిన ‘మార్పు’ ఇదీ.!

‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన...

జనసేన లక్ష్యాలు పెద్దవి.. చాలా చాలా పెద్దవి.!

తన చిన్నప్పటి విషయాల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జయకేతనం బహిరంగ సభలో గుర్తు చేసుకున్నారు. అదే వేదికపైనున్న తన సోదరుడు నాగబాబుని చూస్తూ, ఆ విషయాలు చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్...

ఎక్కువ చదివినవి

బలహీన వర్గాలకే టీడీపీ పెద్దపీట..!

ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను పొత్తులో భాగంగా రెండు జనసేన, బీజేపీలకు కేటాయించగా మిగిలిన 3 సీట్లకు గాను టీడీపీ తమ అభ్యర్ధులను ప్రకటించింది. టీడీపీ 3 ఎమ్మెల్సీ స్థానాలను బలహీన...

ఆడుదాం ఆంధ్రా స్కామ్‌.. రంగంలోకి ACB..!

వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాలో కోట్ల అవకతవకలపై ACB విచారణకు సిద్ధమైంది ప్రభుత్వం. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో జరిగిన అవకతవకలు, ఆరోపణలపై సమగ్ర విచారణ జరగనుంది. ఎన్నికల ముందు ఏపీలోని యువ...

వైఎస్సార్సీపీ యువత పోరు.! భలే కామెడీ అయిపోయింది.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘యువత పోరు’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. నిజానికి, గతంలోనే జరగాల్సిన కార్యక్రమం ఇది. విపక్షం అన్నాక, అధికార పక్షానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం...

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

Bollywood: ‘ఎవరో తెలీని దక్షిణాది హీరోల సినిమాలకు 600కోట్లు’ గేయ రచయిత కామెంట్స్

Bollywood: ‘ముక్కూ, మొహం తెలీని దక్షిణాది హీరో సినిమాలకు ఇక్కడ రూ.600-700కోట్లు వస్తున్నాయి. మన ప్రేక్షకులకు ఏమైంది..? ఏటా కొత్త హిందీ సినిమాలు వస్తున్నా మనవాళ్లని అలరించలేకపోతున్నాయి. కారణమేంట’ని ప్రముఖ హిందీ గీత...