Switch to English

Allu Arjun : ఐదేళ్ల జర్నీ.. బన్నీ, సుక్కు ఫుల్‌ ఎమోషన్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,125FansLike
57,764FollowersFollow

Allu Arjun : అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన పుష్ప 2 సినిమా డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా హైదరాబాద్‌లో భారీ ఎత్తున ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌, సుకుమార్‌, రష్మిక, సుక్కు వైవ్‌ ఇంకా పలువురు ఎమోషనల్‌ అయ్యారు.

పుష్ప రెండు పార్ట్‌ల కోసం ఏకంగా ఐదేళ్ల సమయం తీసుకున్నారు. ఈ ఐదు సంవత్సరాల జర్నీ గురించి సుకుమార్‌ గురించి ఒక వీడియోను ప్రీ రిలీజ్ వేడుకలో ప్రసారం చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ సుకుమార్‌ భార్య కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ తర్వాత సుకుమార్‌ మాట్లాడుతూ ఉన్న సమయంలో అల్లు అర్జున్‌ ఎమోషనల్‌ అయ్యారు. బన్నీపై తనకు ఉన్న ప్రేమతోనే పుష్ప ఈ స్థాయికి చేరిందని సుకుమార్‌ అన్నారు.

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ సుకుమార్‌ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ సమయంలో సుకుమార్‌ ఎమోషనల్‌ అయ్యారు. మొత్తానికి సుదీర్ఘమైన ఐదేళ్ల జర్నీ సాగించిన పుష్ప టీం మొత్తం పుష్ప 2 రిలీజ్‌ నేపథ్యంలో ఎమోషనల్‌గా బరస్ట్‌ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక సినిమా కోసం అన్నేళ్లు వర్క్ చేసినప్పుడు కచ్చితంగా ఎమోషనల్‌గా కనెక్ట్‌ కావడం కామన్‌.

ఆ జర్నీ ముగింపు దశకు వచ్చినప్పుడు ఎమోషనల్‌గా బరస్ట్‌ అవుతారు. అయితే వీరు మళ్లీ పుష్ప 3 కోసం కలిసే అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత పుష్ప 3 ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి పుష్ప 2 సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రికార్డ్‌లు బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యింది. రూ.2000 కోట్ల వసూళ్ల టార్గెట్‌తో విడుదలకు సిద్ధం అయ్యింది.

సినిమా

ప్రెగ్నెన్సీ రూమర్లకు ఫుల్‌స్టాప్‌: శోభితా లేటెస్ట్‌ లుక్‌తో క్లారిటీ

అక్కినేని కుటుంబంలో వారసులు రాబోతున్నారంటూ, హీరోయిన్‌ శోభితా దూళిపాళ ప్రెగ్నెంట్‌గా ఉందనే వార్తలు ఇటీవల సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అయ్యాయి. ఈ రూమర్లపై ఎలాంటి...

మూడో రోజు 183 కోట్లు.. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ దూకుడు

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన దూకుడు చూపుతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన మూడు రోజుల్లోనే...

సోషల్ మీడియా షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’:...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్ షోల తర్వాత సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి పేరుతో మార్మోగిపోతోంది. X, ఇన్‌స్టాగ్రామ్,...

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

రాజకీయం

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టి...

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

ఎక్కువ చదివినవి

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...

ప్రెగ్నెన్సీ రూమర్లకు ఫుల్‌స్టాప్‌: శోభితా లేటెస్ట్‌ లుక్‌తో క్లారిటీ

అక్కినేని కుటుంబంలో వారసులు రాబోతున్నారంటూ, హీరోయిన్‌ శోభితా దూళిపాళ ప్రెగ్నెంట్‌గా ఉందనే వార్తలు ఇటీవల సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అయ్యాయి. ఈ రూమర్లపై ఎలాంటి మాటలతో స్పందించకుండానే, తన లేటెస్ట్‌ అప్డేట్స్‌తోనే...

పంతం నెగ్గింది.. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా ఆమోదం

నిజామాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇచ్చిన రాజీనామాను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధికారికంగా ఆమోదించారు. నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఈ...

అమరావతి విషయంలో కూటమి చేతికి ఆయుధాన్నిచ్చిన జగన్.!

ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా, ఏ ప్రజా ప్రతినిథి అయినా.. తన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తే, అలాంటివాళ్ళు రాజకీయాల్లో కొనసాగడానికి నైతిక అర్హతను కోల్పోతారు....

కోడిపందాలు కాదు.. సంస్కృతి వెలుగులు కావాలి: పిఠాపురం నుంచే మార్పు మొదలు

తెలుగు లోగిళ్లను వెలుగు వాకిళ్లుగా మార్చే సంక్రాంతి పండుగను ఆచారం, సంప్రదాయాల ప్రతీకగా భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ అన్నారు. కోడిపందాలు, పేకాట, ఇతర జూదాలు...